తెలుగు వార్తలు » బిజినెస్ » Page 138
శుక్రవారం (ఫిబ్రవరి 26) నాడు దేశీయ స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. శుక్రవారం ఆరంభంలోనే సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు నష్టపోయింది.
బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తుంది. గత కొద్ది రోజులుగా సిల్వర్ రేట్స్ తగ్గతూ వస్తున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు పెరుగుదలను
బంగారం కోనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. గత రోజులుగా పసిడి ధరలు దిగివస్తున్నాయి.
Redmi Launches K40 Series : వరుస లాంఛ్లతో అదరగొడుతున్న రెడ్మీ ‘K’ సిరీస్లో మూడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్మీ కె40, కె40 ప్రో,
Xiaomi set 3-Plants : దేశీయంగా తయారీ(మేకిన్ ఇండియా)కి ప్రాధాన్యతనిస్తూ చైనీస్ దిగ్గజం ఎంఐ తాజాగా కాంట్రాక్ట్ తయారీ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ..పన్నుల తగ్గింపుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది.
అప్పుడెప్పుడో పెట్రోల్, డీజిల్ ధరలు 50 పైసలు పెరిగితే, దేశ మంతా పెద్ద ఎత్తుల ఆందోళనలు. విశేష జనాదరణ కల్గిన ఎన్టీఆర్ లాంటి నాయకుడు సైతం జాతీయ రహదారి మీద...
Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. ఇటీవల బడ్జెట్లో బంగారం పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత పసిడి ధరలు గణనీయంగా దిగివస్తున్నాయి. గత కొని..
Silver Price Today: ఒక వైపు బంగారం ధర తగ్గుముఖం పడుతుంటే.. వెండి మాత్రం మరీ స్వల్పంగా పెరిగింది. ఇటీవల బడ్జెట్లో బంగారం పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత...
స్టాక్ మార్కెట్లు షేక్ చేస్తున్నాయి. సూచీలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. మంగళవారం ఉదయం 100 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ 38 వేల పాయింట్లకు ఒక్కసారిగా పడిపోయింది. బీఎస్సీ సెన్సెక్స్ 48.39 పాయింట్లు నష్టపోయి 37,982.74 వద్దకు వచ్చి చేరింది. అలాటే నిఫ్టీ కూడా 15.15 పాయింట్ల నష్టంత
కొత్త బైక్ కొనుక్కోవాలి అనుకునే వారికి ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో గుడ్ న్యూస్ చెబుతోంది. తాజాగా సిటీ 110 అనే కొత్త వెర్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర రూ. 37, 997 నుంచి ప్రారంభం అవుతుంది. బజాజ్ సీటీ110 బైక్ రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. కిక్ స్టార్ట్, ఎలక్ట్రిక్ స్టార్ట్ అనేవి రెండు �
పసిడి పరుగు ఆగడం లేదు. తాజాగా బంగారం ధర ఎన్నడూలేనంత గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.35,970వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం నాటి కొనుగోళ్లలో బంగారం ధరలో రూ.100పెరుగుదల నమోదైంది. 10గ్రాముల బంగారం ధర ఈ స్థాయికి చేరడం ఎప్పుడూ లేదని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. స్థానిక జ్యువెలర్ల నుంచి విపరీతమ�
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు నష్టపోయి.. 38,032 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయి 11,318 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, ఓఎన్జీసీ, టాటా స్టీల్ భారీ లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫినాన్స్, సిప్లా, ఐసీఐ�
పసిడి పరుగులు పెడుతోంది. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుత మార్కెట్లో.. 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.36,660లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల ధర రూ.34 వేలు పలుకుతోంది. ఆషాఢమాసంలోనూ ఆల్ టైం హై రికార్డులను నెలకొల్పుతోంది. కాగా.. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.35,390గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.33,500లు పలుక
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ బ్రిటిష్ టాయ్ రిటైలర్ హామ్లేస్ను కొనుగోలు చేసింది. రూ.620 కోట్లకు (GBP 67.96 మిలియన్లు) క్యాష్ డీల్కు సొంతం చేసుకుంది. హామ్లేస్ (హామ్లేస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్ -HGHL) ప్రముఖ చిన్న పిల్లల ఆటవస్తువులు తయారు చేసే సంస్థ. పిల్లల ఆటవస్తువులు తయార�
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటోమొబైల్ రంగాల్లోని షేర్లు భారీగా అమ్మకాలు జరగడంతో.. గురువారం స్టాక్ మార్కెట్లు వెలవెలబోయాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు తగ్గి 38,897 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి.. 11,597 వద్ద ముగిసింది. మార్కెట్ ట్రేడింగ్లో యస్బ్యాంకు, టాటామోటార్సు, ఓన్జీసీ, మారుతి సంస్థలు వెనుకబడ్డాయి. అయితే �
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్పలాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 11,687, సెన్సెక్స్ 84 పాయింట్లు లాభపడి 39,215 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. కొటాక్ మహీంద్రా బ్యాంక్, టెక్మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలోని ఆటో సూచీ తప్పితే మిగిలినవి మొత్తం లాభాలతో
ఎస్యూవీ విడుదలతో భారత వాహన రంగంలో కొత్త శకానికి నాంది పలికిన హ్యూందయ్ మరో అడుగు ముందుకేసింది. రూ. 10 లక్షలకే భారత్లో విద్యుత్ కారును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీని అభివృద్ధికి రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. చెన్నైలోని హ్యుందయ్ ఫ్యాక్టరీలో ఈ వాహనాన్ని తయారు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆచారాల ప్రకారంగా ఆషాఢమాసంలో బంగారం ధరలు తగ్గుతాయని ఓ నానుడి. అందుకే చాలామంది ఆషాఢమాసంలో పసిడి కొనడానికి ఆసక్తి చూపుతారు. గత 5 లేదా 6 సంవత్సరాల నుంచి 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 30, 32 వేల మధ్య ఉండగా, ఇటీవల బంగారంపై కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని పెంచడంతో ధర చుక్కలను చూపడం ప్రారంభించింది. ఏరోజుకారోజు అమాంతం పైపైకి పాక