పసిడి ప్రియులకు భారీ షాక్.. ఆకాశాన్నంటుతున్న ధరలు..

పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మెళ్లిగా పెరుగుతూ.. ఏకంగా రూ.42వేల మార్క్‌ను అందుకుంది. ఇలానే కొనసాగితే.. త్వరలోనే రూ.50వేలు అందుకునేలా ఉంది. దేశ రాజధానిలో బుధవారం రూ. 462 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 42,339కు చేరింది. అటు వెండి కూడా.. బంగారానికి పొటీగా పెరుగుతోంది. ఒక్కరోజే రూ.1,047 పెరిగి కేజీ వెండి ధర రూ. 48,652 పలికింది. కాగా.. కరోనా ఎఫెక్ట్‌తో […]

పసిడి ప్రియులకు భారీ షాక్.. ఆకాశాన్నంటుతున్న ధరలు..
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2020 | 3:50 AM

పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మెళ్లిగా పెరుగుతూ.. ఏకంగా రూ.42వేల మార్క్‌ను అందుకుంది. ఇలానే కొనసాగితే.. త్వరలోనే రూ.50వేలు అందుకునేలా ఉంది. దేశ రాజధానిలో బుధవారం రూ. 462 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 42,339కు చేరింది. అటు వెండి కూడా.. బంగారానికి పొటీగా పెరుగుతోంది. ఒక్కరోజే రూ.1,047 పెరిగి కేజీ వెండి ధర రూ. 48,652 పలికింది.

కాగా.. కరోనా ఎఫెక్ట్‌తో మార్చి త్రైమాసికంలో ఆదాయ అంచనాలను అందుకోకపోవచ్చని ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ వెల్లడించింది. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రంగా చూపిస్తోంది. ఈ క్రమంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే మంచిదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. ఇదిలా ఉంటే.. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా బంగారం ధరలు పెరగడానికి మరో రీజన్ అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్