తెలుగు వార్తలు » బడ్జెట్-2020
హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) సంస్థ ఎలక్ట్రిక్ టూవీలర్, త్రీవీలర్ వాహనాల కోసం బ్యాటరీ స్వాపింగ్(బ్యాటరీ మార్పిడి ) కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలను కేంద్రం చెల్లించింది. డిసెంబర్ 14న దాదాపు 6 వేల కోట్ల నిధులను ఏడో విడుతలో భాగంగా 25 రాష్ట్రాలకు అందించింది.
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దాదాపు రెండున్నర గంటలపాటు సుదీర్ఘ ప్రసంగం చేసి పార్లమెంటుకు కేంద్ర బడ్జెట్ సమర్పించారు. 1951 లో తొలి బడ్జెట్ సమర్పణ అనంతరం అతి పెద్దదైన.. లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ ఇదే.. 170 ఏళ్ళ క్రితం బ్రిటన్ కు చెందిన బెంజమిన్ డిజ్రాయెరీ కేవలం 45 నిముషాల సేపు ప్రసంగించారు. మాజీ ప్రధాని, మాజీ ఆర్ధికమంత�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రూపాయ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది రాష్ట్రాల బడ్జెట్ కాదని, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో జాతీయ స్థాయి అంశాల గురించి
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ను ప్రధాని మోదీ.. విజన్ ఉన్న భేషయిన బడ్జెట్ గా అభివర్ణించారు. ‘ మినిమం గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ ‘ అన్న అంశానికి ప్రాధాన్యమిచ్చినందుకు ఆయన నిర్మలా సీతారామన్ను అభినందించారు. ఈ బడ్జెట్లో ఓ కార్యాచరణ ఉందన్నారు. ఉపాధికల్పన, వ్యవసాయం, మౌలిక సదుపాయాల ర
కేంద్ర బడ్జెట్ ను సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ ‘హల్వా బడ్జెట్’ గా అభివర్ణించారు. హల్వా సెరిమనీతో ఈ బడ్జెట్ మొదలైందని, అలాగే ఈ దేశప్రజలకు ‘హల్వా’ ఇవ్వడంతో ముగిసిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అధికారులకు హల్వా అందించడంతో ఈ బడ్జెట్ ప్రారంభమైంది. చివరకు సామాన్య ప్రజలకు దీన్ని ఇవ్వడ�
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెదవి విరిచారు. ఈ ప్రసంగంలో (బడ్జెట్లో) పస ఏమీ లేదన్నారు. మరీ ఎక్కువగా.. ఆర్భాటంగా మాట్లాడారు గానీ.. అత్యంత ప్రధాన అంశాలేవీ ఇందులో లేవని ఆయన అన్నారు. ‘చరిత్రలో బహుశా ఇది అతి సుదీర్ఘమైన ప్రసంగం కావచ్ఛునని, అయితే ఇందులో శూన్యమే �
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో అతిశయోక్తులు, అసాధ్యాలు ఉన్నాయి.. అసలు బడ్జెట్ అంటేనే ఓ ఎనిగ్మా .. అర్థం చేసుకోవడం బహు కష్టం… మరో రెండేళ్లలో అంటే 2022 ఆర్ధిక సంవత్సరం నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఆర్ధికమంత్రి.. అందుకోసం సేంద్రియ వ్యవసాయం చేసే రైతులన�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్.. పరోక్షంగా ప్రజలపై ‘ దొంగదెబ్బ ‘ కొట్టినట్టే ఉంది. ‘తియ్యదనం పాళ్ళు’ గానీ, తాయిలాల ఊసు గానీ లేక పేదలు, మధ్యాదాయవర్గాలను ఉసూరుమనిపించేలా ఉంది. భారీ కేటాయింపులు లేకపోవడం, ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపడమే గాక, ప్రధ�
Central Budget 2020-21: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి గానూ పార్లమెంటులో యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని చెప్పాలి. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు, మందగమనంలో సాగుతున్న ఆర్థిక వృద్ది రేటు.. ఇలా.. పలు సవాళ్లు బడ్జెట్ మీద నీలినీడలు పరిచినా.. అందరికి
మా పాపకి 18 ఏళ్లు నిండాయి. ఇంకేంటి.. పెళ్లీడుకొచ్చింది.. వెంటనే పెళ్లి చేయాల్సిందే. ఇది సగటు తల్లిదండ్రుల ఆలోచన. ఇక ఇలా ఆలోచించే తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై అమ్మాయిలకు ఎప్పుడు వివాహం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకున్నట్లు తెల్పారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మహిళా, శిశు �
దేశ భద్రతే ప్రథమ కర్తవ్యమన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. తిరువళ్లూరు చెప్పిన ఐదు రత్నాలను ప్రస్తావిస్తూ.. రోగ రహితం, సంపద ఉండటం, మంచి పంటలు, ఆనందం, భద్రత ముఖ్యమన్నారు. ఈ ఆశయాలకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్, రైతుల ఆదాయం రెట్టింపు, ఆనందమయమైన జీవితం, సంపద సృష్టికర్తలపై గౌరవం, దేశ భద్రత అంశాల్లో ఎంతో అభివృద్ధి సాధించి�
2020-2021 వార్షిక బడ్జెట్ దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. తొలుత బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగానే స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్న సంకేతాలు కనిపించాయి. ఆ తర్వాత క్రమంగా బడ్జెట్ వివరాలు వెల్లడవుతున్న తరుణంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఏకంగా బీఎస్ఈ 700 పాయింట్లు పడిపోయింది. ఒకవైపు ఆర్థిక మంత్ర�
Nirmala sitharaman record: 2020-21 కేంద్ర బడ్జెట్కి గానూ సుదీర్ఘంగా ప్రసంగించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2019-20 సంవత్సరానికి గాను 02 గంటల 17 నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమించారు. మొత్తం 2 గంటల 43 నిమిషాల పాటు నిర్విరామంగా ఆమె తన ప్రసంగ పాఠాన్ని కొనసాగించారు. అంటే దాదాపు 26 నిమిషాలు అదనంగా ఈ ఏడ
కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ఆదాయపన్నులో ఇతోధికంగా ప్రయోజనం కల్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆదాయ పన్ను స్లాబు రేట్లను గణనీయంగా పెంచారు. వివిధ స్థాయిల వేతన జీవులకు వేర్వేరు ఆదాయపన్ను స్లాబురేట్లను సృష్టించారు. గత బడ్జెట్లో ప్రకటించినట్లుగానే 5 లక్షల రూపాయల వేతనం పొందుతున్న వారు ఎలాంటి ఆదాయపన్ను చెల్
Educational Budget 2020-21: కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ఆర్ధిక సంవత్సరం 2020-21గానూ యూనియన్ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో విద్యారంగానికి రూ.99,300 కోట్లను కేటాయించారు. అంతేకాక పేద విద్యార్థులకు సీతమ్మ గొప్ప శుభవార్తను అందించారు. నూతన విద్యావిధానం ద్వారా ఇక నుంచి డిగ్రీ ఆన్లైన్లోనే చదువుకునే అవకాశాన్ని కల్పించనున్న�
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే డిపాజిటర్లకు శుభవార్తచెప్పారు నిర్మలా సీతారామన్. బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. ఐడీబీఐ బ్యాంకుల్లో వాటాలను విక్రయించడంతో పాటు.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.5 లక్షల కోట్ల మూలధన సాయాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. బ్యాంకుల్లో ప్రైవేట్ భాగస్వామ్యం పెరగాలన
భారత జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ సర్కార్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థల వాటాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఇప్పుడు ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ లిస్టింగ్ చేయనున్నట్లు
ఇక భారత్ నెట్ ద్వారా లక్ష గ్రామ పంచాయితీలను అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. భారత్ నెట్ కోసం.. రూ.6000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి జిల్లాను ఎగుమతులకు అనువైన హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. ఎగుమతి దారులకు అనువుగా సుంకాలకు సంబంధించి డిజిటల్ రీఫండ్ సౌకర్యాన్ని అమలు చేస్తామన్నారు. కేంద్రం, రాష్ట