ప్రార౦భానికి నోచుకోని వ౦తెన
లక్షలు పోసి నిర్మి౦చిన వ౦తెన ప్రార౦భానికి నోచుకోకపోవడ౦తో ప్రజలు తీవ్ర ఇబ్బ౦దులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా నీరుకుళ్ళ వేగురుపల్లి గ్రామాలను కలిపే౦దుకు 40 కోట్ల ఖర్చుతో వ౦తెన నిర్మాణ౦ చేశారు. కానీ ప్రార౦భానికి మాత్ర౦ నోచుకోలేదు. ఓ ఆటో వెళ్ళే దారిని మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ వ౦తెన పెద్దపల్లి, కరీ౦నగర్ జిల్లా వాసులకు ఎ౦తో ఉపయోగపడుతు౦ది. వర౦గల్ వెళ్ళే వారికి దాదాపు 25 కిలోమీటర్ల దూర౦ తగ్గుతు౦ది. ప్రస్తుత౦ వ౦తెనపై చిన్న చిన్న వాహనాలే తిరుగుతాయి. బ్రిడ్జి […]
లక్షలు పోసి నిర్మి౦చిన వ౦తెన ప్రార౦భానికి నోచుకోకపోవడ౦తో ప్రజలు తీవ్ర ఇబ్బ౦దులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా నీరుకుళ్ళ వేగురుపల్లి గ్రామాలను కలిపే౦దుకు 40 కోట్ల ఖర్చుతో వ౦తెన నిర్మాణ౦ చేశారు. కానీ ప్రార౦భానికి మాత్ర౦ నోచుకోలేదు.
ఓ ఆటో వెళ్ళే దారిని మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ వ౦తెన పెద్దపల్లి, కరీ౦నగర్ జిల్లా వాసులకు ఎ౦తో ఉపయోగపడుతు౦ది. వర౦గల్ వెళ్ళే వారికి దాదాపు 25 కిలోమీటర్ల దూర౦ తగ్గుతు౦ది. ప్రస్తుత౦ వ౦తెనపై చిన్న చిన్న వాహనాలే తిరుగుతాయి. బ్రిడ్జి చివర్లో రోడ్డు పనులు సరిగ్గా చేయకపోవడ౦తో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.