భార్యను చూసేందుకు ఈ-పాస్ దక్కలేదని.. ఆత్మహత్య..!

తమిళనాడులో గర్భంతో ఉన్న భార్యను కలిసేందుకు ఈ పాస్ దొరకలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

భార్యను చూసేందుకు ఈ-పాస్ దక్కలేదని.. ఆత్మహత్య..!
Follow us

|

Updated on: Jun 30, 2020 | 6:02 PM

కరోనా రాకాసి బంధాలను దూరం చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు లేక ఇతర ప్రాంతాల్లో ఉన్న కుటుంబసభ్యల క్షేమ సమాచారంపై ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులో గర్భంతో ఉన్న భార్యను కలిసేందుకు ఈ పాస్ దొరకలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమిళనాడు కాంచిపురానికి చెందిన విఘ్నేశ్వరన్ కు చెన్నై తాంబరం కు చెందిన రాగినితో గతేడాది జూన్ 20న వివాహం జరిగింది. అయితే, లాక్ డౌన్ కి ముందు భార్య రాగిని గర్భం దాల్చడంతో, ఆమెను చెన్నై తాంబరంలోని అత్తాగారింటికి పంపించాడు విఘ్నేశ్వరన్. ఇదే క్రమంలో చెన్నైలోని భార్యను కలిసేందుకు వెళ్లాలనుకున్నాడు విఘ్నేశ్వరన్. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో నమోదవుతుండడంతో నిబంధనలు కఠినం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఎలాగైనా భార్యను చూడాలనుకున్న యువకుడు, ఈ పాస్ కోసం ప్రయత్నించాడు. ఈ పాస్ దక్కకపోవడంతో వవిఘ్నేశ్వరన్ తీవ్ర మనస్థాపంతో కాంచిపురంలోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, సోమవారం రాత్రి భార్య రాగినికి పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేర్పించారు తల్లిదండ్రులు. విషయం విగ్నేశ్వరన్ కు చెప్పేందుకు ఆమె తల్లింద్రులు ఎంత ప్రయత్నించిన ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో అతని స్నేహితులకు సమాచారమిచ్చారు. దీంతో అతని స్నేహితులు ఇంటికి వెళ్లి చూసేసరికి విఘ్వేశ్వరన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..