వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు హతం

అఫ్ఘనిస్తాన్‌లో జరిగిన వైమానిక దాడులు, అనంతరం జరిగిన ఆయుధ ఘర్షణలో ఎనిమిది మంది మరణించినట్లు ఎఎన్ఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. మరో ఎనిమిది మంది...

వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు హతం
Follow us

|

Updated on: Oct 22, 2020 | 5:37 PM

Civilians died in airstrikes in Afghanistan:  అఫ్ఘనిస్తాన్‌లో జరిగిన వైమానిక దాడులు, అనంతరం జరిగిన ఆయుధ ఘర్షణలో ఎనిమిది మంది మరణించినట్లు ఎఎన్ఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఈ వైమానిక దాడులు బుధవారం అర్ధరాత్రి ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.

అఫ్ఘనిస్తాన్‌లోని టఖర్ ప్రావిన్స్ ఉత్తర ప్రాంతంలో ఈ వైమానిక దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల తర్వాత ఆయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయని, అందులో ఎనిమిది మంది పౌరులు దుర్మరణం పాలయ్యారని అధికార యంత్రాంగం ప్రకటించింది. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.

హజారా కెష్లాక్ అనే ప్రాంతంలో అఫ్ఘన్ సైనికులకు, తాలిబన్ తీవ్రవాదులకు మధ్య చోటుచేసుకున్నాయి. ఈ కాల్పులను నిరోధించేందుకు రంగంలోకి దిగిన అఫ్ఘన్ ఎయిర్‌ఫోర్టు వైమానిక దాడులను ప్రారంభించింది. మంగళవారం నుంచి బుధవారం అర్ధరాత్రి దాటే దాకా కొనసాగిన ఈ ఎయిర్‌స్ట్రైక్‌లోను, తాలిబన్ల రిటాలియేషన్‌లోను ఎనిమది మంది పౌరులు మరణించారు.

అటు సైనిక వర్గాల్లోను, ఇటు తాలిబన్ తీవ్రవాదుల్లోను ఎంత మంది మరణించారనేది ఇంకా ధృవీకరణ జరగలేదు. అయితే ఏడుగురు తాలిబన్ తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం ప్రకటించుకుంది. టఖర్ ప్రావిన్స్‌లోని ఉత్తర ప్రాంతంలో ఈ మధ్య కాలంలో తాలిబన్లకు, సైన్యానికి మధ్య తరచూ కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.

అయితే, తాలిబన్ల దాడుల్లో పలువురు సైనికులు మరణించడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వైమానిక దాడులకు తెగబడిందని స్థానికులు చెబుతున్నారు. టఖర్ ప్రావిన్స్‌పై ఆధిపత్యానికి తాలిబన్ తీవ్రవాదులు చాలాకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

Also read: పాకిస్తాన్‌పై నిప్పులు గక్కిన యూరోపియన్ పార్లమెంటు

Also read:  అమరావతిలో స్తబ్దత.. రాజధానిపై చంద్రబాబు కీలక ట్వీట్

Also read: అరెస్టును అడ్డుకుని హంగామా చేసిన మహిళలు

Also read: పొద్దుటూరులో భారీ గోల్డ్ గోల్‌మాల్

Also read: “నాగ్” మిసైల్ ప్రయోగం సక్సెస్

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు