పట్టుబడిన కిడ్నాపర్లు.. దేహశుద్ది చేసిన గ్రామస్తులు.. ఎక్కడంటే.?
వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాళ్ళచిట్టంపల్లి గ్రామంలో జరిగిన కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఉస్మాన్(8) అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. అయితే పక్కనే ఉండే గ్రామస్థులు దాన్ని గమనించడంతో.. వెంటనే అప్రమత్తం అయ్యి వారిని పట్టుకుని చితకబాదడమే కాకుండా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దుండగులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, కిడ్నాప్కు పాల్పడిన ముగ్గురు వ్యక్తులూ గోముల్ […]
వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాళ్ళచిట్టంపల్లి గ్రామంలో జరిగిన కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఉస్మాన్(8) అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. అయితే పక్కనే ఉండే గ్రామస్థులు దాన్ని గమనించడంతో.. వెంటనే అప్రమత్తం అయ్యి వారిని పట్టుకుని చితకబాదడమే కాకుండా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దుండగులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, కిడ్నాప్కు పాల్పడిన ముగ్గురు వ్యక్తులూ గోముల్ గ్రామానికి చెందిన ఖుద్దూస్ (21) షబ్బీర్,(20) హర్షద్(21)లుగా గుర్తించారు.