సీఎం జగన్ చేతికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక..ఏముందంటే..?

సీఎం జగన్‌కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఏపీ రాజధానికి సంబంధించిన నివేదికను సమర్పించింది. క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన బీసీజీ ప్రతినిధులు నివేదికలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో సమతుల్య, సమగ్ర అభివృద్దికి సంబంధించిన వివరాలను నివేదికలో పొందుపొరిచారు. కాగా జీఎన్ రావు కమిటీ ఇప్పటికే తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇక ఏపీ సర్కార్ ఇటీవల ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ నెల 6న బీసీజీతో పాటు జీఎన్ కమిటీ నివేదికలపై చర్చించేందుకు సమావేశం కానుంది. […]

సీఎం జగన్ చేతికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక..ఏముందంటే..?
Follow us

|

Updated on: Jan 03, 2020 | 5:07 PM

సీఎం జగన్‌కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఏపీ రాజధానికి సంబంధించిన నివేదికను సమర్పించింది. క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన బీసీజీ ప్రతినిధులు నివేదికలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో సమతుల్య, సమగ్ర అభివృద్దికి సంబంధించిన వివరాలను నివేదికలో పొందుపొరిచారు. కాగా జీఎన్ రావు కమిటీ ఇప్పటికే తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇక ఏపీ సర్కార్ ఇటీవల ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ నెల 6న బీసీజీతో పాటు జీఎన్ కమిటీ నివేదికలపై చర్చించేందుకు సమావేశం కానుంది. ఇక ఈ నెల 8న జరగనున్న కేబినెట్‌లో రెండు నివేదికలపై చర్చ అవకాశం కనిపిస్తోంది.