ఏపీ సీఎం పుట్టిన రోజున వైసీపీ శ్రేణుల భారీ రక్తదాన శిబిరాలు.. బద్దలైన గిన్నిస్ రికార్డు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని సోమవారం వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు కొందరు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.

ఏపీ సీఎం పుట్టిన రోజున వైసీపీ శ్రేణుల భారీ రక్తదాన శిబిరాలు.. బద్దలైన గిన్నిస్ రికార్డు.
Follow us

|

Updated on: Dec 21, 2020 | 10:23 PM

Blood camp break record on jagan b.day: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని సోమవారం వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు కొందరు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రక్తదాన కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టింది. 175 నియోజకవర్గాల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో 18 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దీంతో గతంలో ఉన్న 10,500 యూనిట్లుగా ఉన్న గిన్నిస్ రికార్డ్‌ బద్దలైంది. ప్రస్తుతం ఈ రికార్డ్‌ను వండర్ బుక్ ఆఫ్‌ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నమోదు చేసుకుంది. కరోనా నేపథ్యంలో ల్యాబ్‌ల్లో బ్లడ్ కొరత కనిపించిందని, అందుకే పెద్ద ఎత్తున రక్తదానం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి.. ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సేవా కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ముందుంటదని ఆయన తెలిపారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు