పెద్దపల్లి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో ప్రమాదం -నలుగురు మృతి

రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతున్న వేళ సింగరేణిలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి ఓపీసీ1లో ఈ ప్రమాదం జరిగింది.

పెద్దపల్లి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో ప్రమాదం -నలుగురు మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 02, 2020 | 12:24 PM

రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతున్న వేళ సింగరేణిలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి ఓపీసీ1లో ఈ ప్రమాదం జరిగింది. ఓపెన్ కాస్ట్ గనిలో జరిపిన బ్లాస్టింగ్ లో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఓతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు రాకేష్, శంకర్, భీమయ్య, ప్రవీణ్ లుగా గుర్తించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే సింగరేణి అధికారులు అక్కడికి చేరుకొని, వివరాలు సేకరిస్తున్నారు.