రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు

రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ పరిధి శాస్త్రీపురంలో భారీ పేలుడు జరిగింది. ఓ ప్లాస్టిక్‌ వ్యర్థాల గోడౌన్‌లో కెమికల్‌ డబ్బాలు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో అక్కడే ఉన్న కార్మికుడికి కాలు విరిగింది. ఇక సమాచారం అందుకున్న సీఐ తన బృందంతో అక్కడికి చేరుకున్నారు. అయితే గోడౌన్‌ ఓపెన్‌ చేస్తుండగా మరో పేలుడు సంభవించడంతో… సీఐకు, అతని వెంట వచ్చిన కార్పొరేటర్‌కు గాయాలయ్యాయి. ఇక ఇద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు
Follow us

| Edited By: Srinu

Updated on: Apr 10, 2019 | 7:23 PM

రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ పరిధి శాస్త్రీపురంలో భారీ పేలుడు జరిగింది. ఓ ప్లాస్టిక్‌ వ్యర్థాల గోడౌన్‌లో కెమికల్‌ డబ్బాలు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో అక్కడే ఉన్న కార్మికుడికి కాలు విరిగింది. ఇక సమాచారం అందుకున్న సీఐ తన బృందంతో అక్కడికి చేరుకున్నారు. అయితే గోడౌన్‌ ఓపెన్‌ చేస్తుండగా మరో పేలుడు సంభవించడంతో… సీఐకు, అతని వెంట వచ్చిన కార్పొరేటర్‌కు గాయాలయ్యాయి. ఇక ఇద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.