విశాఖ ఎంపీ స్థానానికి వెంకయ్య నాయుడు కుమార్తె ..?

ఏపీలో సానుకూల పవనాల కోసం బీజేపీ హైకమాండ్ కొత్త స్కెచ్ గీస్తోంది. ఏపీ ఎన్నికల సంగ్రామంలో గట్టి పొటి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన పార్టీలకు ధీటుగా ఓటర్లు మనసు గెల్చుకుంటామని కమలనాథులు ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా నుంచి, విభజన హామీల అముల దాకా మోదీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయడానికి విశాఖ వైపు చూస్తోంది. ఇందుకు విశాఖ ఎంపీ స్థానాన్ని ఎంచుకుంది. విశాఖ […]

విశాఖ ఎంపీ స్థానానికి  వెంకయ్య నాయుడు కుమార్తె ..?
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 7:10 PM

ఏపీలో సానుకూల పవనాల కోసం బీజేపీ హైకమాండ్ కొత్త స్కెచ్ గీస్తోంది. ఏపీ ఎన్నికల సంగ్రామంలో గట్టి పొటి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన పార్టీలకు ధీటుగా ఓటర్లు మనసు గెల్చుకుంటామని కమలనాథులు ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా నుంచి, విభజన హామీల అముల దాకా మోదీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయడానికి విశాఖ వైపు చూస్తోంది. ఇందుకు విశాఖ ఎంపీ స్థానాన్ని ఎంచుకుంది. విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపతో పొటి చేయించాలని బీజేపీ హైకబమాండ్ భావిస్తొన్నట్లు తెలుస్తోంది. కాగా వెంకయ్య నాయుడు కుమార్తె దీప నిత్యం సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోనే ఉంటారు. దీనితో రాజకీయంగా బరిలోకి దిగితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ అధిష్టానం భావిస్తోందన్న ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. కాగా ఇప్పటికే విశాఖ ఎంపీగా ఉన్న హరిబాబు ఈసారి పోటీకి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి నుంచి వెంకయ్యనాయుడు కుమార్తెను బరిలోకి దింపి బీజేపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..