బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై బీజేపీ పార్లమెంటరీ బోర్డుదే నిర్ణయం

బీహార్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో  సీట్ల పంపిణీపై బీజేపీ పార్లమెంటరీ బోర్డే నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే లోని అన్ని భాగస్వామ్య పక్షాలూ కలిసికట్టుగా.

బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై బీజేపీ పార్లమెంటరీ బోర్డుదే నిర్ణయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 05, 2020 | 8:32 PM

బీహార్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో  సీట్ల పంపిణీపై బీజేపీ పార్లమెంటరీ బోర్డే నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే లోని అన్ని భాగస్వామ్య పక్షాలూ కలిసికట్టుగా పోటీ చేస్తాయని ఆయన చెప్పారు. బీజేపీ-జేడీ-యూ మధ్య చెరి  సగం సీట్ల పంపిణీని అమలు చేస్తామని ఆయన అన్నారు. బీహార్ లో వచ్ఛే అక్టోబరు-నవంబరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసీ  ఎన్నికల షెడ్యూలు ప్రకటనను వాయిదా వేసింది. అలాగే మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉపఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నాయి.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..