వస్తే తరిమి కొట్టండి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటవీ అధికారులు పోడు భూముల్లోకి వస్తే వారిని తరిమి కొట్టాలన్నారు. ఉట్నూర్‌ మండలం మత్తడిగూడలో శనివారం జరిగిన గిరిజన నాయకుడు సిడాం శంబు మొదటి వర్థంతి సభలో ఎంపీ బాపూరావు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. హరితహారం పేరుతో మా భూముల్లోకి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని, అలా ఎవరైన గిరిజనుల భూముల్లోకి వస్తే వారిపై కర్రలతో దాడి చేయాలని పిలుపునిచ్చారు. అటవీ అధికారులు […]

వస్తే తరిమి కొట్టండి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2019 | 1:58 AM

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటవీ అధికారులు పోడు భూముల్లోకి వస్తే వారిని తరిమి కొట్టాలన్నారు. ఉట్నూర్‌ మండలం మత్తడిగూడలో శనివారం జరిగిన గిరిజన నాయకుడు సిడాం శంబు మొదటి వర్థంతి సభలో ఎంపీ బాపూరావు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

హరితహారం పేరుతో మా భూముల్లోకి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని, అలా ఎవరైన గిరిజనుల భూముల్లోకి వస్తే వారిపై కర్రలతో దాడి చేయాలని పిలుపునిచ్చారు. అటవీ అధికారులు గిరిజనుల జీవితాలను ఆగం చేస్తున్నారని,పోడు భూముల్లో మొక్కలు నాటితే పీకేయాలని, అంతేగాకుండా పోడు భూముల్లోకి ఎవరైనా అధికారులు వస్తే తరిమి కొట్టాలన్నారు బాపూరావు.

ఇటీవల కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్సాల అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేయడానికి ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి వచ్చిన అధికారులపై సిర్పూరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కృష్ణ దారుణంగా కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో మహిళా ఈ దాడిలో ఎఫ్‌ఆర్వో అనిత తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఎంపీ సోయం బాపూరావు కూడా అటవీ అధికారుల విషయంలో దాడి చేయాలని పిలుపునివ్వడం కలకలం రేపుతోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..