అప్పుడు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయలేదు : జీవీఎల్‌

చంద్రబాబు ప్రస్టేషన్‌లో ఉన్నారని అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. 2014లో ఇవే ఈవీఎంలతో గెలిచిన చంద్రబాబు.. అప్పుడు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారని జీవీఎల్ అన్నారు.

అప్పుడు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయలేదు : జీవీఎల్‌
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2019 | 6:28 PM

చంద్రబాబు ప్రస్టేషన్‌లో ఉన్నారని అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. 2014లో ఇవే ఈవీఎంలతో గెలిచిన చంద్రబాబు.. అప్పుడు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారని జీవీఎల్ అన్నారు.