బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొదటి విడతగా  182 మంది సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ మేరకు ప్రకటనను విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పోటీ చేయనుండగా… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అద్వాణీ  ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్‌ నుంచి పోటీ చేయనున్నారు. Union […]

బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 21, 2019 | 8:38 PM

ఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొదటి విడతగా  182 మంది సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ మేరకు ప్రకటనను విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పోటీ చేయనుండగా… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అద్వాణీ  ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్‌ నుంచి పోటీ చేయనున్నారు.