బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొదటి విడతగా 182 మంది సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ మేరకు ప్రకటనను విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేయనుండగా… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా అద్వాణీ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. Union […]
ఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొదటి విడతగా 182 మంది సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ మేరకు ప్రకటనను విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేయనుండగా… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా అద్వాణీ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు.
Union Minister JP Nadda: Kiren Rijiju to contest from Arunachal West, Rajyavardhan Singh Rathore from Jaipur, Ramesh Pokhriyal from Haridwar, Tirath Singh Rawat from Garhwal, and Ajay Bhatt from Nainital. pic.twitter.com/tfv9Fjn24w
— ANI (@ANI) March 21, 2019