ఏ పార్టీకైనా సరే.. మేమే శరణ్యం.. బీజేపీ నేత భానుప్రకాశ్

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ అధినాయకత్వాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. సడన్‌గా పవన్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో భేటీ అవ్వడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి గురువారం జనసేన- బీజేపీ నేతల సమావేశం విజయవాడలో జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. గురువారం జరగబోయే సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. స్వాగతిస్తామన్నారు. అదే సమయంలో […]

ఏ పార్టీకైనా సరే.. మేమే శరణ్యం.. బీజేపీ నేత భానుప్రకాశ్
Follow us

| Edited By:

Updated on: Jan 15, 2020 | 12:57 PM

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ అధినాయకత్వాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. సడన్‌గా పవన్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో భేటీ అవ్వడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి గురువారం జనసేన- బీజేపీ నేతల సమావేశం విజయవాడలో జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. గురువారం జరగబోయే సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. స్వాగతిస్తామన్నారు. అదే సమయంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపార్టీ అయినా సరే.. బీజేపీతోనే కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి దేశంలో ఉందని.. ప్రాంతీయపార్టీలన్నీ బీజేపీవైపే చూస్తున్నాయన్నారు. జనసేన ఒంటరి ప్రయాణం కన్నా.. బీజేపీలో విలీనమే మేలని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..