‘ మీ నిర్వాకం తెలియనిదెవరికి’? సోనియాపై జవదేకర్ ఫైర్

ఢిల్లీ హింసపై కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణల పర్వం ప్రారంభమైంది. ఈ అల్లర్లను కాంగ్రెస్, ఆప్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు.

' మీ నిర్వాకం తెలియనిదెవరికి'? సోనియాపై జవదేకర్ ఫైర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 27, 2020 | 6:49 PM

ఢిల్లీ హింసపై కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణల పర్వం ప్రారంభమైంది. ఈ అల్లర్లను కాంగ్రెస్, ఆప్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. ఈ హింసాకాండలో ఒక పోలీసు అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన మరో అధికారి మృతి చెందినా ఈ పార్టీలు నోరెత్తడంలేదెందుకని ఆయన ప్రశ్నించారు. నిజానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీయే.. హింసను ప్రేరేపించారని,   ‘అంతమయ్యేవరకూ పోరాడండి ‘ అని  ఆమె గత డిసెంబరులోనే పిలుపునిచ్చారని ఆయన విమర్శించారు. మేము శాంతి నెలకొనాలని అంటుంటే మీరు మాత్రం.. అల్లర్లు, ఘర్షణలను రెచ్ఛగొడుతున్నారు అని జవదేకర్ అన్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. అల్లర్ల బాధితులను మత ప్రాతిపదికన అసెంబ్లీలో గుర్తించడమేమిటని ఆయన ప్రశ్నించారు. అసలు ఒకప్పుడు సిక్కుల రక్తాన్ని కాంగ్రెస్ పార్టీ ‘కళ్ళ జూడలేదా’ అని ప్రకాష్ జవదేకర్..నాడు పంజాబ్ లో జరిగిన సిక్కుల ఊచకోతను గుర్తు చేశారు.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ