కమలం వికసించింది.. దమన్‌ దయ్యూలో తొలి విజయం

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మేజిక్ ఫిగర్ వైపు అడుగులు తీస్తోంది. ఇప్పటికే అనేక లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎన్డీఏ.. తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. దమన్‌ దయ్యూలో ఆ పార్టీ అభ్యర్థి లాలూభాయ్‌ పటేల్ ఘన విజయం సాధించింది.ఇక తాజా వివరాల ప్రకారం.. భోపాల్ లో సాధ్వి ప్రజ్ఞా 50 వేల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఒరిస్సాలో బీజేడీ అధికారం దిశగా దోసుకుపోతోంది. గాంధీనగర్ లో అమిత్ షా 1.2 లక్షల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. […]

కమలం వికసించింది.. దమన్‌ దయ్యూలో తొలి విజయం
Follow us

|

Updated on: May 23, 2019 | 12:22 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మేజిక్ ఫిగర్ వైపు అడుగులు తీస్తోంది. ఇప్పటికే అనేక లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎన్డీఏ.. తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. దమన్‌ దయ్యూలో ఆ పార్టీ అభ్యర్థి లాలూభాయ్‌ పటేల్ ఘన విజయం సాధించింది.ఇక తాజా వివరాల ప్రకారం..

  • భోపాల్ లో సాధ్వి ప్రజ్ఞా 50 వేల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.
  • ఒరిస్సాలో బీజేడీ అధికారం దిశగా దోసుకుపోతోంది.
  • గాంధీనగర్ లో అమిత్ షా 1.2 లక్షల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.
  • వాయునాడ్ లో 1.2 లక్షల ఓట్లు ఆధిక్యంలో ఉన్న రాహుల్.
  • అమేథిలో స్మృతి ఇరానీ ముందంజ.. 7600 ఓట్లతో రాహుల్ వెనుకంజ.
  • వారణాసిలో నరేంద్ర మోదీ 80,000 ఓట్లతో ముందంజలో ఉన్నారు.