బీజేపీపై పోలీసులకు ఒడిశా సీఎం ఫిర్యాదు

భువనేశ్వర్‌: బీజేపీపై ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్‌ పార్టీ అధినేత నవీన్‌ పట్నాయక్‌  పోలీసు స్టేషనులో ఫిర్యాదు దాఖలు చేశారు. ప్రత్యేకహోదా పేరుతో నాలుగున్నర కోట్ల మంది ఒడిశా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని కర్వేలా నగర్‌ పోలీసు స్టేషనులో ఆయన ఫిర్యాదు చేశారు. ఆదివారం ఒడిశా రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి బీజేపీ  విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా అంశం లేదు. దీనిపై బీజేడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2014 మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేక […]

బీజేపీపై పోలీసులకు ఒడిశా సీఎం  ఫిర్యాదు
Follow us

|

Updated on: Apr 08, 2019 | 8:50 PM

భువనేశ్వర్‌: బీజేపీపై ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్‌ పార్టీ అధినేత నవీన్‌ పట్నాయక్‌  పోలీసు స్టేషనులో ఫిర్యాదు దాఖలు చేశారు. ప్రత్యేకహోదా పేరుతో నాలుగున్నర కోట్ల మంది ఒడిశా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని కర్వేలా నగర్‌ పోలీసు స్టేషనులో ఆయన ఫిర్యాదు చేశారు. ఆదివారం ఒడిశా రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి బీజేపీ  విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా అంశం లేదు. దీనిపై బీజేడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2014 మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేక హోదా అంశాన్ని ఈ ఎన్నికల్లో ఎందుకు తొలగించారు? అని భారతీయ జనతా పార్టీని బీజేడీ నాయకులు ప్రశ్నించారు. మొత్తం 15 ప్రశ్నలను  బీజేడీ నాయకులు సంధించారు. తమ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని ఈ జనవరిలో ప్రధాని నరేంద్రమోదీకి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..