ఆర్మీ నెక్స్ట్ టార్గెట్ కన్‌ఫర్మ్..యాక్షన్ ప్లాన్ రెడీ అన్న రావత్

నయా భారత్ నమూనా మారింది. నజర్ మారింది. నయా జోష్‌తో దూసుకెళుతున్న ఇండియన్ ఆర్మీ.. కేవలం డిఫెన్స్‌ మాత్రమే కాదు.. అవసరమైతే శత్రువుల గడ్డపై దూసుకెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి మరీ ఉగ్రవాదుల అంతు చూస్తుందని చాటుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు మార్లు నిరూపించిన భారత ఆర్మీ.. తాజాగా కొత్త టార్గెట్‌ని నిర్దేశించుకునన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాటలు తోడవడంతో భారత ఆర్మీ తదుపరి లక్ష్యం ఏంటో చూఛాయగా […]

ఆర్మీ నెక్స్ట్ టార్గెట్ కన్‌ఫర్మ్..యాక్షన్ ప్లాన్ రెడీ అన్న రావత్
Follow us

|

Updated on: Oct 25, 2019 | 6:29 PM

నయా భారత్ నమూనా మారింది. నజర్ మారింది. నయా జోష్‌తో దూసుకెళుతున్న ఇండియన్ ఆర్మీ.. కేవలం డిఫెన్స్‌ మాత్రమే కాదు.. అవసరమైతే శత్రువుల గడ్డపై దూసుకెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి మరీ ఉగ్రవాదుల అంతు చూస్తుందని చాటుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు మార్లు నిరూపించిన భారత ఆర్మీ.. తాజాగా కొత్త టార్గెట్‌ని నిర్దేశించుకునన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాటలు తోడవడంతో భారత ఆర్మీ తదుపరి లక్ష్యం ఏంటో చూఛాయగా తేలిపోయింది.

మణిపూర్‌లో భారత జవాన్ల వాహనాన్ని టార్గెట్ చేసిన ఈశాన్య ఉగ్రవాదులను 2015లో తొలిసారి సర్జికల్ స్ట్రైక్‌లో మట్టుబెట్టిన భారత ఆర్మీ.. అదే ఊపులో పఠాన్ కోట్‌ ఆర్మీ క్యాంపుపై దాడికి పాల్పడ్డ పాక్ ఉగ్రవాదులను 28 సెప్టెంబర్ 2016 అర్ధరాత్రి సర్జికల్ స్ట్రైక్‌లో లేపేసింది.

ఆతర్వాత పుల్వామాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి తెగబడిన పాక్ ముష్కర మూఠాలను అనూహ్యంగా ఎయిర్ స్ట్రైక్ జరిపి లేపేసింది. ప్రత్యర్థుల భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళి మరీ ఉగ్రముఠాలకు బుద్ది చెప్పగలమని భారత్ ఆర్మీ నిరూపించింది.

అదే ఊపును కొనసాగిస్తూ.. మిషన్‌ పీవోకే ప్రకటించారు భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌రావత్‌. పీవోకేను స్వాధీనం చేసుకునే వరకు ఆపరేషన్‌ ఆగదని ఆయన స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్‌ ఇండియాలో భాగమన్న ఆయన.. పీవోకే కూడా ఇండియాలో భాగమే అని ప్రకటించారు. పాక్‌ ఉగ్రవాదులకు పీవోకే కేంద్రంగా ఉందన్న బిపిన్‌.. తమ నెక్ట్‌ టార్గెట్‌ పీఓకే అంటూ ప్రకటించారు.

ఒకప్పటి అందాల కశ్మీరంలో ఇపుడు పాక్ ఆధీనంలో వుండి.. ఉగ్రక్యాంపులకు కేంద్రంగా మారిన పి.వో.కే.తోపాటు భారత్‌లో కలిసేందుకు సిద్దంగా వున్న గిల్గిట్-బాల్టిస్తాన్ ఏరియాలు కూడా భాగమేనని.. అన్నింటినీ కలుపుకుంటేనే సువిశాల భారతమన్న మాటకు అర్థం వస్తుందన్న భావన బిపిన్ రావత్ మాటల్లో వ్యక్తమయింది.

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు