బిగ్‌బాస్ హౌస్‌లోకి ‘రౌడీ’.. ఎవర్ని తీసుకెళ్తాడో..?

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి ‘రౌడీ అలియాస్ విజయ్ దేవరకొండ’ వెళ్లి సందడి చేయబోతున్నాడు. దీపావళి సందర్భంగా హౌస్‌మేట్స్‌కి సర్‌ప్రైజ్ చేసేందుకు.. బిగ్‌బాస్.. విజయ్‌ను హౌస్‌లోకి పంపించినట్టుగా తెలుస్తోంది. రౌడీని చూసి.. శివజ్యోతి, వరుణ్, బాబా బాస్కర్ అందరూ.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన స్టార్‌ మా ప్రోమో కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. కాగా.. హౌస్‌లోకి వెళ్లిన విజయ్.. హౌస్‌మెట్స్ అందర్నీ పలకరిస్తాడు. ఈలోపు నాగ్.. విజయ్‌ని పలకరించి.. పెళ్లి […]

బిగ్‌బాస్ హౌస్‌లోకి 'రౌడీ'.. ఎవర్ని తీసుకెళ్తాడో..?
Follow us

| Edited By:

Updated on: Oct 27, 2019 | 1:41 PM

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి ‘రౌడీ అలియాస్ విజయ్ దేవరకొండ’ వెళ్లి సందడి చేయబోతున్నాడు. దీపావళి సందర్భంగా హౌస్‌మేట్స్‌కి సర్‌ప్రైజ్ చేసేందుకు.. బిగ్‌బాస్.. విజయ్‌ను హౌస్‌లోకి పంపించినట్టుగా తెలుస్తోంది. రౌడీని చూసి.. శివజ్యోతి, వరుణ్, బాబా బాస్కర్ అందరూ.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన స్టార్‌ మా ప్రోమో కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో ఫ్యాన్స్‌ని అలరిస్తోంది.

కాగా.. హౌస్‌లోకి వెళ్లిన విజయ్.. హౌస్‌మెట్స్ అందర్నీ పలకరిస్తాడు. ఈలోపు నాగ్.. విజయ్‌ని పలకరించి.. పెళ్లి గురించి ప్రస్తావిస్తాడు. దానికి.. విజయ్ నాకు ఇంకా అమల దొరకలేదని చెప్తాడు. దానికి నాగ్.. నీ అమల దొరకాలని.. కోరుకుంటున్నా అంటూ విష్ చేస్తాడు. ఆ మాటలు.. సన్నివేశం కాస్తా.. అందర్నీ నవ్వులు పువ్వులు పూయిస్తుంది. అయితే.. ఆదివారం హౌస్‌లోకి వచ్చిన సెలబ్రెటీస్.. ఒక హౌస్‌మెట్‌ని తీసుకుని వెళ్తారు. మరి.. విజయ్ ఎవర్ని తీసుకెళ్తాడో.. అని బిగ్‌బాస్ ఫ్యాన్స్‌ అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే.. మరో వారం రోజుల్లో.. బిగ్‌బాస్ సీజన్ 3 కంప్లీట్ కాబోతుంది. ఈ వారం నామినేషన్‌లో శివజ్యోతి, అలీ, వరుణ్ సందేశ్ ఉన్నారు.

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు