ఏపీ పాలిటిక్స్ లోకి తమన్నా..

తమన్నా రాజకీయాల్లో వస్తున్నారనే ప్రచారం ఏపీ పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తమన్నా అంటే హీరోయిన్ తమన్నా కాదు…తమన్నా సింహాద్రి…అయితే తమన్నా సింహాద్రికి రాజకీయాలు కొత్తేమి కాదు. ఏకంగా ఏపీ మాజీ సీఎం కొడుకు మీదే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరి ద్రుష్టిని ఆకర్షించింది. ఇప్పడు బిగ్ బిస్ 3లో వైల్డ్ కార్డు ఎంట్రీతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చారు తమన్నా సింహాద్రి. అంతేకాదు ఈ […]

ఏపీ పాలిటిక్స్ లోకి తమన్నా..
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 9:16 PM

తమన్నా రాజకీయాల్లో వస్తున్నారనే ప్రచారం ఏపీ పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తమన్నా అంటే హీరోయిన్ తమన్నా కాదు…తమన్నా సింహాద్రి…అయితే తమన్నా సింహాద్రికి రాజకీయాలు కొత్తేమి కాదు. ఏకంగా ఏపీ మాజీ సీఎం కొడుకు మీదే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరి ద్రుష్టిని ఆకర్షించింది.

ఇప్పడు బిగ్ బిస్ 3లో వైల్డ్ కార్డు ఎంట్రీతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చారు తమన్నా సింహాద్రి. అంతేకాదు ఈ సందర్భంగా చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్. ఈ డైలాగ్ కేవలం బిగ్ బాస్ 3కే పరిమితం కాదని దీని వెనక పొలిటికల్ యాంగిల్ ఉందనే టాక్ ఆనోటా ఈ నోటా వినపడుతోంది.

మొన్నటి ఎన్నికల నుంచే కాదు గతంలో విజయవాడలో వంగవీటి రాధా విగ్రహం విషయంలోనూ ఎంట్రీ ఇచ్చి పొలిటికల్ గా ప్రచారంలోకి వచ్చారు. ఇలాగే రాజకీయ అంశాల్లో తమన్నా ప్రస్తావన వస్తూనే ఉంది. ఇక మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణకు దగ్గరి బంధువు కూడా. పాలిటిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉన్న తమన్నా సింహాద్రి.. బిగ్ బాస్ షో తర్వాత ఓ రాజకీయ పార్టీలో చేరి ఫుల్ టైం పొలిటీషియన్ గా మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..