తెలుగు వార్తలు » బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ » Page 2
రాజధాని ఉద్యమంపై మాటల తూటాలు పేలుతున్నాయి. అమరావతిని చిదిమేస్తున్నారని టీడీపీ నేత లోకేష్ అంటున్నారు. అయితే అంతసీను లేదు తెలివి తక్కువగా మాట్లాడి మూడు ప్రాంతాల తెలుగుదేశమే శత్రువుగా మారిందన్నారు వైసీపీ
ఎన్నిసార్లు అడిగినా మాది ఒకటేమాట అంటోంది కేంద్రం. కేపిటలా? కేపిటల్సా రాష్ట్రాలదే నిర్ణయమంటోంది. రాజధానులపై తమ పాత్ర ఉండదని
GST పరిహారంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య నలుగుతున్న వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్.
JEE మెయిన్, నీట్ టెస్టులను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఓ పక్క కరోనా విజృంభిస్తున్నా ప్రభుత్వం పరీక్షలకు నిర్వహించడానికే మొగ్గు చూపింది.
దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు పార్టీలో సమూల మార్పులు చేయాలని కోరుతూ 23 మంది నేతలు అధినాయకత్వానికి రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీలో మరోసారి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను కాలరాస్తూ.. టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని.. దీనిపై జోక్యం చేసుకోవాల్సిన అసవరం ఉందని ప్రధానికి లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అవసరం తమకు లేదంటోంది వైసీసీ. అదే సమయంలో నిరాధార ఆరోపణలు చేసిన వారికి నోటీసులు..
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. అతిపెద్ద ప్రజాస్వామ్యదేశానికి ఎక్కువకాలం పాలించిన కాంగ్రెసేతర పీఎం ఘనత మోదీ సొంతమైంది.
తెలుగురాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాం మార్చింది. తొకపార్టీగా ఉన్న ముద్ర నుంచి బయటపడేందుకు గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన కమలనాథులు 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పార్టీ అధ్యక్షుల మార్పు ఇందులో..
అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాలో ల్యాండ్ అయ్యాయి. దేశ రక్షణ రంగ అమ్ములపొదిలో పవర్ ఫుల్ వెపన్స్ చేరాయి. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో వీటి రాక ప్రపంచ వ్యాప్తంగా..
ప్యాకేజీపై విమర్శల వెల్లువ భగ్గుమంటున్న రాష్ట్రాలు కోవిడ్ నిర్వహణలో మసకబారుతున్న ప్రతిష్ట కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై భిన్నస్వరాలు ప్రతిధ్వనిస్తున్నాయి. అన్ని వర్గాలకు న్యాయంచేస్తూ.. మార్కెట్లో సరికొత్త అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్యాకేజీ ఉందంటోంది BJP ప్రభుత్వం. ఆకలితో అలమటిస్తుంటే ప్రజల�
ప్యాకేజీపై భిన్నస్వరాలు రైతులకు నేరుగా ఎలాంటి ప్రయోజనం లేదు వడ్డీ రాయితీలకు కండీషన్స్ అప్లై వసలకూలీలకు సంక్షేమం అందేనా! రైతుకు భరోసా, పేదలకు ఉపాధి, వలస కూలీలకు తిండిగింజలు, చిన్నవ్యాపారులకు పెద్దపీట, అసంఘటిత శక్తికి తీపి కబురు… ఓవరాల్గా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి గంటన్నర పాటు ఇవే మాట్లాడారు. దేశ నిర్మాణంలో పైకి కన�
–తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న యుద్ధం –జీవో పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తెలంగాణ – మానవత్వంతో వ్యవహరించాలన్న ఏపీ – అసలు వాటాలెంత? ఎవరి వాదనేంటి? రాయలసీమకు సాగు, తాగునీరు అందించే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ AP ప్రభుత్వం తీసుకొచ్చిన GOపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. పోతిరెడ్డి�
–లాక్డౌన్పై రాష్ట్రాల్లో భిన్నస్వరాలు – కరోనా వ్యాప్తిపై కలవరపెడుతున్న రిపోర్టులు – జులైలో ముప్పుందన్న నివేదికలు –మోదీ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష లాక్డౌన్ కొనసాగించలేరు.. అలాగని ఎత్తేయలేని పరిస్థితి. ఎన్డీయే నేతృత్వంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి పెద్ద సవాలే విసురుతోంది కోవిడ్ 19. ప్రపంచదేశాల ముందు తన
విశాఖ గ్యాస్ బాధితులను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు వేగంగా తీసుకుంటున్నారు. బాధితులకు పరిహారం చెల్లించేందుకు సీఎం సహాయనిధి నుండి శుక్రవారం 30 కోట్లు మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొకరికి కోటి రూపాయలు, వెంటిలేటర్పై �
-తప్పు చేసిందెవరు? శిక్ష పడుతుందెవరికి? -అమాయకుల ప్రాణాలు పోవడంలో ప్రభుత్వ బాధ్యత ఎంత? – పరిశ్రమ వస్తే చాలా? భద్రతకు ప్రాధాన్యత లేదా? -అభివృద్ధి అవసరమే కానీ.. వినాశనం కోరేది అవసరమా? ప్రకృతి అందాల పుట్టిల్లు. హోయలొలికే అలల తీరం. దేశవిదేశీ పర్యాటకులకు రెడ్ కార్పెట్ వెల్కం చెబుతుంది. అలాంటి ప్రకృతి ప్రేమికుల స్వర్గాదామ
– జీ20 దేశాలతో పోలికే లేని ప్యాకేజీ – ఆసియా దేశాల్లోనూ భారీ ఉద్దీపనలు – ఇండియాలో పెరగనున్న మరింత పేదరికం -UN – హెలికాప్టర్ మనీ ఇస్తే నష్టమేనంటున్న నిపుణులు దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. వలస కార్మికులు సొంత ప్రాంతాలకు పయనమవుతున్నారు. యాక్టివిటీ తగ్గతోంది. ఆర్ధిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. కరోనా వ్యాధి కంటే దే�
