ఏపీ రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్..నేతల పేర్లు చెప్పిన పేర్ని నాని..!

అమరావతిపై టీడీపీ, వైసీపీ మధ్య కొంతకాలంగా సాగుతున్న యుద్ధం కీలకదశకు చేరుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కొన్నిరోజుల ముందు- రాజధానిపై రెండు పార్టీలు పోటాపోటీ రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించాయి. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా రాజధాని-మన అమరావతి రౌండ్‌టేబుల్‌కి 8 పార్టీలు, 19 సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. రాజధానిపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని టీడీపీ రౌండ్‌టేబుల్‌ డిమాండ్‌ చేసింది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చేయొద్దని తీర్మానించారు. రాజధాని పనులు ఆగిపోవడంపై […]

ఏపీ రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్..నేతల పేర్లు చెప్పిన పేర్ని నాని..!
Follow us

|

Updated on: Dec 05, 2019 | 10:06 PM

అమరావతిపై టీడీపీ, వైసీపీ మధ్య కొంతకాలంగా సాగుతున్న యుద్ధం కీలకదశకు చేరుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కొన్నిరోజుల ముందు- రాజధానిపై రెండు పార్టీలు పోటాపోటీ రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించాయి. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా రాజధాని-మన అమరావతి రౌండ్‌టేబుల్‌కి 8 పార్టీలు, 19 సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

రాజధానిపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని టీడీపీ రౌండ్‌టేబుల్‌ డిమాండ్‌ చేసింది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చేయొద్దని తీర్మానించారు. రాజధాని పనులు ఆగిపోవడంపై ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన- రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే రౌండ్‌టేబుల్‌కి బీజేపీ, సీపీఐతోపాటు రైతుసంఘాలు హాజరయ్యాయి. తమకు అన్యాయం జరిగిందని దళిత రైతులు ఆరోపించారు. అమరావతిని తన స్వార్థానికి కట్టలేదన్న చంద్రబాబు, ప్రజలు తప్పు అని అంటే తాను 5 కోట్ల మంది ఆంధ్రులకు క్షమాపణ చెబుతానని చంద్రబాబు ఇవాళ్టి సమావేశంలో రెండుసార్లు చెప్పడం విశేషం.

రాజధాని నిర్మాణాన్ని శఠగోపం సినిమా అని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. రాజధాని పేరుతో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎంక్వైరీలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. సీఆర్‌డీఏ ప్రాంతం అనేది 7000 నుంచి 8300కి పెంచారని, 174 చదరపు కిలోమీటర్లలో టీడీపీకి  కావల్సిన వాళ్లు భూములు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యాపారం చేసుకోవడానికి, ఇది మంచి ప్రాజెక్టు అని చెప్పుకోవడానికి సింగపూర్‌ కంపెనీలను వాడుకున్నారని బుగ్గన ఆరోపించారు.  ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. తమ బీనాబీలతో చాలామంది నేతలు అక్కడ రాజధాని ప్రకటన కంటే ముందే ఈ భూములు కొన్నారంటూ పేర్కొన్నారు. ఈ విషయంపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా చర్చ జరిగింది.

ఈ డిస్కషన్‌లో పాల్గొన్న ఏపీ మంత్రి పేర్ని నాని..అక్కడ భూములు కొన్న కొందరి నేతల పేర్లను ప్రస్తావించారు. మాజీ మంత్రి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మాలపాటి శ్రీధర్, మురళి మోహన్ లాంటి చాలామంది నాయకులు బినాబీలలో రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారని ఆరోపించారు. జూన్ 2014 నుంచి డిసెంబర్ 2014 మధ్యన రాజధాని ప్రకటనకు ముందే ఈ కొనుగోళ్లు జరగడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి అప్డేట్స్ దిగువ వీడియోలో..

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!