చంద్రబాబుపై వల్లభనేని సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే పలువురు పార్టీ సీనియర్లు కమలం గూటికి చేరగా.. తాజాగా.. పార్టీ ఎమ్మెల్యేలు కూడా జంపింగ్కు రెడీ అయ్యారు. టీడీపీ నాయకుడు దేవినేని అవినాశ్.. పార్టీకి గుడ్ బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక గతకొద్ది రోజులుగా పొలిటికల్ జర్నీపై సస్పెన్స్ కొనసాగిస్తూ వస్తోన్న వల్లభనేని వంశీ.. గురువారం ఆ సస్పెన్స్కు తెరదించి.. అధికార పార్టీకి జై కొట్టారు. ఈ నేపథ్యంలో […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే పలువురు పార్టీ సీనియర్లు కమలం గూటికి చేరగా.. తాజాగా.. పార్టీ ఎమ్మెల్యేలు కూడా జంపింగ్కు రెడీ అయ్యారు. టీడీపీ నాయకుడు దేవినేని అవినాశ్.. పార్టీకి గుడ్ బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక గతకొద్ది రోజులుగా పొలిటికల్ జర్నీపై సస్పెన్స్ కొనసాగిస్తూ వస్తోన్న వల్లభనేని వంశీ.. గురువారం ఆ సస్పెన్స్కు తెరదించి.. అధికార పార్టీకి జై కొట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాబోయే రోజుల్లో పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుందన్న దానిపై జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో టీడీపీ ఓ చరిత్రగా మిగిలిపోతుందన్నారు. 2024లో ఇతర పార్టీలతో పొత్తులతో నెట్టుకొచ్చినా.. 2029 నాటికి టీడీపీ పార్టీ చరిత్రగా మిగిలిపోవడం ఖాయమన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా గెలవడం కష్టమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.