Corona alert! కొత్త హాట్‌స్పాట్స్‌గా మూడు ప్రధాన నగరాలు?

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు 10 లక్షల 38 వేల 716 కేసులు నమోదు కాగా, 26,273 మంది కరోనాతో మరణించారు.ఇదిలా ఉంటే, దేశంలోని తొమ్మిది ప్రధాన నగారాల్లో..

Corona alert!  కొత్త హాట్‌స్పాట్స్‌గా మూడు ప్రధాన నగరాలు?
Follow us

|

Updated on: Jul 18, 2020 | 3:50 PM

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు 10 లక్షల 38 వేల 716 కేసులు నమోదు కాగా, 26,273 మంది కరోనాతో మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 11,452 మంది మృతిచెందారు. ఆ తర్వాత ఢిల్లీలో 3571 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. తమిళనాడులో 2236, గుజరాత్లో 2108, కర్ణాటకలో 1147, ఉత్తరప్రదేశ్‌లో 1084, పశ్చమబెంగాల్లో 1023 కరోనా మరణాలు సంభవించాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఏపీలో 543 మంది వైరస్‌ కారణంగా మరణిస్తే..తెలంగాణలో 403 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే, దేశంలోని తొమ్మిది ప్రధాన నగారాల్లో బెంగళూరు, హైదరాబాద్, పుణేల్లో ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

గత నాలుగు వారాల గణాంకాలను విశ్లేషిస్తే కొత్త పట్టణ కేంద్రాలు, రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. చెన్నై నగరంలో మహమ్మారి మందగించినట్లు కనిపిస్తోంది, కానీ, బెంగళూరులో మాత్రం వైరస్‌ ఉధృతి కొనసాగుతుందని చెబుతున్నారు. బెంగళూరులో పాజిటివ్ కేసులు గత నాలుగు వారాల్లోనే 12.9 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో మరణాలు కూడా 8.9 శాతం పెరుగుదల నమోదయ్యింది. దీంతో బెంగళూరు నగరం కరోనా హాట్‌స్పాట్‌గా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరో వైపు హైదరాబాద్‌లోనూ వైరస్‌ సంక్రమణ అత్యంత వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు తప్పని సరి నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. మిలియన్‌కు 2,061 కేసులు నమోదవుతున్నాయి. అలాగే మిలియన్‌కు 36 మంది చనిపోతున్నారు. భాగ్యనగరంలో కేసుల శాతం 7.8 శాతం ఉంది. బెంగళూరు, హైదరాబాద్ తర్వాత కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నజాబితాలో పూణే, సూరత్, కోల్‌కతా. ఢిల్లీ, చెన్నై. ముంబై, అహ్మదాబాద్ ఉన్నాయి.

ముంబయి, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌లలో వైరస్ సంక్రమణ తగ్గుముఖం పట్టినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్‌లోని థానే, కళ్యాణ్, నవీ ముంబై, భివాండి శాటిలైట్ టౌన్‌షిప్‌లలో మాత్రం వైరస్‌ వ్యాప్తి పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అహ్మదాబాద్‌లో జాతీయ సగటు కంటే చాలా తక్కువ రేటు కేసులు నమోదవుతుంటే… సూరత్‌లో మాత్రం జాతీయ సగటును మించి నమోదవుతున్నాయి.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు