కరోనా బాధితులకు కోసం ముందుకొచ్చిన నిజమైన ధనికుడు..!
దానం చేసేందుకు కోటేశ్వరుడే కానక్కర్లేదు. దాతృత్వం ఉన్న మనసుంటే చాటు అని నిరూపించుకున్నాడు తమిళనాడుకు చెందిన యాచకుడు. కరోనాపై పోరాడుతున్నవారికి విరాళంగా అందించి, దాతృత్వంలో తాను ధనికుడనేని చాటుకున్నాడు. మధురైకి చెందిన పూల్ పాండియన్ అనే వృద్ధుడు రూ.10వేలు విరాళమిచ్చాడు. మధురై జిల్లా కలెక్టర్ను కలిసి తాను పోగు చేసిన సొమ్మును అందజేశాడు. తాను భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులో నుంచే ఈ సాయం చేశాడు పూల్ పాండియన్. దేశంలో కోటీశ్వర్లు ఎంతమంది ఉన్న దానగుణంలో తన […]
దానం చేసేందుకు కోటేశ్వరుడే కానక్కర్లేదు. దాతృత్వం ఉన్న మనసుంటే చాటు అని నిరూపించుకున్నాడు తమిళనాడుకు చెందిన యాచకుడు. కరోనాపై పోరాడుతున్నవారికి విరాళంగా అందించి, దాతృత్వంలో తాను ధనికుడనేని చాటుకున్నాడు. మధురైకి చెందిన పూల్ పాండియన్ అనే వృద్ధుడు రూ.10వేలు విరాళమిచ్చాడు. మధురై జిల్లా కలెక్టర్ను కలిసి తాను పోగు చేసిన సొమ్మును అందజేశాడు. తాను భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులో నుంచే ఈ సాయం చేశాడు పూల్ పాండియన్. దేశంలో కోటీశ్వర్లు ఎంతమంది ఉన్న దానగుణంలో తన తర్వాతే అని చాటుకున్నాడు పాండియన్