ప్రపంచకప్: సేమ్ టీమ్..!
ముంబై: ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ.. ముంబయిలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యాడు. ప్రపంచకప్లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టును మీడియాకు ప్రకటించారు. కాగా జట్టులో చోటు దక్కుతుందని భావించిన రిషబ్ పంత్, అంబటి రాయుడికి నిరాశే ఎదురైంది. ప్రపంచకప్కు సెలెక్ట్ అయిన భారత్ జట్టు ఇదే: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధోనీ, […]
ముంబై: ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ.. ముంబయిలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యాడు. ప్రపంచకప్లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టును మీడియాకు ప్రకటించారు. కాగా జట్టులో చోటు దక్కుతుందని భావించిన రిషబ్ పంత్, అంబటి రాయుడికి నిరాశే ఎదురైంది.
ప్రపంచకప్కు సెలెక్ట్ అయిన భారత్ జట్టు ఇదే: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధోనీ, శిఖర్ ధావన్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, చాహల్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ