బాసర సరస్వతీ అమ్మవారి హుండీ ఆదాయం ఎంతంటే..
నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి హుండీ కానుకలను లెక్కించారు అధికారులు. అధికారుల సమక్షంలో హుండీలను విప్పారు. 40 రోజుల హుండీ లెక్కింపులో 40 లక్షల 19వేల 279 రూపాయల ఆదాయం సమకూరినట్లుగా ఆలయ ఈవో వినోద్రెడ్డి తెలిపారు. ఇందులో మిశ్రమ బంగారం 7 తులాల 5 గ్రాములు, మిశ్రమ వెండి రెండు కిలోల 100 గ్రాములు, కరెన్సీ నోట్లు 12 వచ్చినట్లు పేర్కొన్నారు. 40 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు తెలిపారు. లెక్కింపు ప్రక్రియ […]
నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి హుండీ కానుకలను లెక్కించారు అధికారులు. అధికారుల సమక్షంలో హుండీలను విప్పారు. 40 రోజుల హుండీ లెక్కింపులో 40 లక్షల 19వేల 279 రూపాయల ఆదాయం సమకూరినట్లుగా ఆలయ ఈవో వినోద్రెడ్డి తెలిపారు. ఇందులో మిశ్రమ బంగారం 7 తులాల 5 గ్రాములు, మిశ్రమ వెండి రెండు కిలోల 100 గ్రాములు, కరెన్సీ నోట్లు 12 వచ్చినట్లు పేర్కొన్నారు. 40 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు తెలిపారు. లెక్కింపు ప్రక్రియ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది.