విశాఖ తీరానికి బంగ్లాదేశ్ నౌకలు .. ఎందుకో తెలుసా?
విశాఖ సాగరతీరానికి బంగ్లాదేశ్ నౌకలు చేరాయి. భారత్ బంగ్లాదేశ్ల సంయుక్త నావికావిన్యాసాలు విశాఖలో ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా బంగ్లాదేశ్కు చెందిన రెండు యుద్ధ నౌకలు అలీ హైదర్, బీఎన్ఎస్ షాడినోటా అనే నౌకలు విశాఖకు చేకున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇటీవల భారత్లో పర్యటించారు. ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు ఆమె హాజరైన సంగతి తెలిసిందే. ఆమె భారత్ పర్యటన తర్వాత బంగ్లాదేశ్కు చెందిన నౌకలు రావడం ఆసక్తిక మారింది. ఈ విన్యాసాలు […]
విశాఖ సాగరతీరానికి బంగ్లాదేశ్ నౌకలు చేరాయి. భారత్ బంగ్లాదేశ్ల సంయుక్త నావికావిన్యాసాలు విశాఖలో ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా బంగ్లాదేశ్కు చెందిన రెండు యుద్ధ నౌకలు అలీ హైదర్, బీఎన్ఎస్ షాడినోటా అనే నౌకలు విశాఖకు చేకున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇటీవల భారత్లో పర్యటించారు. ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు ఆమె హాజరైన సంగతి తెలిసిందే. ఆమె భారత్ పర్యటన తర్వాత బంగ్లాదేశ్కు చెందిన నౌకలు రావడం ఆసక్తిక మారింది. ఈ విన్యాసాలు అక్టోబర్ 12 నుంచి 16 వరకు జరగనున్నాయి.