తేజస్లో విహరించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
బెంగుళూరు: ఏరో ఇండియా -2019 షోలో నేడు వుమెన్స్ డే నిర్వహిస్తున్నారు. ఏవియేషన్ రంగంలో మహిళలు సాధించిన ప్రగతికి నిదర్శనంగా ఇవాళ ప్రత్యేకంగా ఏరో ఇండియా ప్రదర్శనలో మహిళా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తేజస్ యుద్ధ విమానంలో విహరించారు.
బెంగుళూరు: ఏరో ఇండియా -2019 షోలో నేడు వుమెన్స్ డే నిర్వహిస్తున్నారు. ఏవియేషన్ రంగంలో మహిళలు సాధించిన ప్రగతికి నిదర్శనంగా ఇవాళ ప్రత్యేకంగా ఏరో ఇండియా ప్రదర్శనలో మహిళా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తేజస్ యుద్ధ విమానంలో విహరించారు.