Srilakshmi C

Srilakshmi C

Sub Editor, Career, Lifestyle, Health - TV9 Telugu

choppara.lakshmi@tv9.com

I was worked as a sub-editor in Sakshi for five years (2017 to 2022). After that I joined TV9 Digital in January 2022. I have been working here for a year and a half. I have learned many technical and intrapersonal skills from my colleagues. i have also developed my writting skills. i always had a thirst to discover how thinks work. i felt it was imperative that i wrote new things about culture, religion, geopolitics, career and world around me. i was never afraid to ask questions to my seniors. to be frankly, i would have done anything to gain more information and knowledge.

“Preseverance is not a long race, it is many short races one after another..” this epitomises is my outlook on life. as a person i’m competitive, even more so when there is an end goal and career wise for me that goal is to educate people on the develepment of the world. the media educates people that would otherwise be ignorant and blind. so being a representative of media would imply the need to be ethically, morally and socially aware, because journalism is a report of true life events.

Read More
Elon Musk: ఎలాన్ మస్క్ పెద్ద మనసు.. భారత సంతతి వైద్యురాలికి ఆర్థిక సాయం.. !

Elon Musk: ఎలాన్ మస్క్ పెద్ద మనసు.. భారత సంతతి వైద్యురాలికి ఆర్థిక సాయం.. !

కరోనా మహమ్మారి 2020 ఏడాదిని తలకిందులు చేసింది. ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. దీంతో సామాన్య ప్రజలు మొదలు.. వ్యాపార వేత్తల వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి కష్టాలను చూసి కెనడాలోని భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ చలించిపోయారు. దీంతో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌, టీకా ఆదేశాలకు..

Ear Pain: చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి.. ఈ తప్పులు చేయకండి

Ear Pain: చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి.. ఈ తప్పులు చేయకండి

జలుబు చేసినప్పుడు చాలా మందికి చెవిలో నొప్పి సంభవిస్తుంది. అయితే ఇలా అన్ని సమయాలలో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. అనేక పెద్ద ప్రమాదాలకు ఇది సంకేతం. చెవి నొప్పిని వదిలించుకోవడానికి, చాలా మంది ఆయుర్వేదం తీసుకుంటారు. లేదా నొప్పి మందులు వాడుతుంటారు. అయితే కొన్నిసార్లు చెవి నొప్పి నయమవుతాయి లేదంటే నొప్పి మరింత తీవ్ర మవుతుంది..

Roasted Chana: వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తిన్నారంటే..! కొన్ని రోజుల్లోనే మీకళ్లను మీరే నమ్మలేరు

Roasted Chana: వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తిన్నారంటే..! కొన్ని రోజుల్లోనే మీకళ్లను మీరే నమ్మలేరు

మీరూ జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ సమస్య నుంచి బయటపడాలంటే వంటగదిలోని ఈ రెండ పదార్ధాలు ఎంతో ఉపయోగపడతాయి. నిజానికి జీర్ణ సమస్యలు కడుపులో గ్యాస్ వల్ల తలెత్తుతుంది. ఈ సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే శరీరంపై ప్రమాదకరమైన దుష్ర్ఫభావాలు పడే అవకాశం ఉంది. వంటగదిలో ఉండే బెల్లం, వేయించిన శనగ పప్పుతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేయించిన శనగల్లో బెల్లం కలిపి తింటే జీర్ణశక్తి..

Breast Cancer: మోనోపాజ్‌ తర్వాత బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌.. ఆహారంలో ఈ ఒక్కటి తీసుకుంటే చాలు!

Breast Cancer: మోనోపాజ్‌ తర్వాత బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌.. ఆహారంలో ఈ ఒక్కటి తీసుకుంటే చాలు!

శరీరంలో పొంచి ఏ సమస్య ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. దీంతో చిన్నపాటి జబ్బునైనా వదిలించుకోవడానికి చాలా మంది అధికంగా మందులు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు దాడి చేయకుండా ఉండాలంటే కొన్ని రకాల కూరగాయలు తీసుకోవడం చాలా అవసరం. ఇవి అనేక వ్యాధులను వదిలించుకోవడానికి సహాయపడుతాయి. అటువంటి కూరగాయలలో ఒకటి టమోటా. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది..

Student Suicide: ’14 ఏళ్లకు అలా ఎందుకు జరుగుతుంది?’ భయంతో బాలిక ఆత్మహత్య..

Student Suicide: ’14 ఏళ్లకు అలా ఎందుకు జరుగుతుంది?’ భయంతో బాలిక ఆత్మహత్య..

ప్రతి ఆడపిల్ల జీవితంలో రుతుక్రమం తప్పనిసరి. వద్దని వదిలించుకునేందుకు వేరే మార్గం లేనేలేదు. దీని తాలూకు సమస్యలను ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. అయితే ఓ 14 ఏళ్ల బాలిక మాత్రం దీనిని భరించలేక పోయింది. మొదటి రుతుస్రావం కారణంగా ఎదురైన తీవ్రమైన బాధను తట్టుకోలేక జీవితాన్ని చాలించింది. ఈ విషాద ఘటన ముంబైలోని మల్వానీ ప్రాంతంలో చోటుచేసుకోవగా..

Water Crisis: బెంగళూరే కాదు.. హైదరాబాద్‌తో సహా ఆ 30 నగరాలకు పొంచి ఉన్న నీటి కష్టాలు!

Water Crisis: బెంగళూరే కాదు.. హైదరాబాద్‌తో సహా ఆ 30 నగరాలకు పొంచి ఉన్న నీటి కష్టాలు!

వేసవి ప్రారంభంకాక ముందే బెంళూరులో నీటి కష్టాలు తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బెంగళూరు నగర వాసుల జీవనం దినదినగండంగా మారింది. భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరం ప్రజలు బకెట్ నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. బెంగళూర్‌ నగరం పూర్తిగా భూగర్భ జలాలు, కావేరీ నది నీటీపై ఆధారపడింది. ఈ ఏడాది ఒక్కసారిగా భూగర్భ జలాలు..

Telangana: పోలీసులను చూసి రోడ్డుపైనే బోలెరో వదిలేసి డ్రైవర్‌ పరార్‌.. ఏంటా అని వాహనాన్ని తనిఖీ చేయగా..

Telangana: పోలీసులను చూసి రోడ్డుపైనే బోలెరో వదిలేసి డ్రైవర్‌ పరార్‌.. ఏంటా అని వాహనాన్ని తనిఖీ చేయగా..

తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు వ్యక్తులు అడ్డదారులు తొక్కారు. భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలను స్మగ్లింగ్‌ చేయడం ప్రారంబించారు. తాజాగా 1300 కిలోల పేలుడు పదార్థాలను వాహనంలో తరలిస్తూ పోలీసులకు పట్టుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేయగా, మరొకరు పరారయ్యారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ బుధవారం (మార్చి 27) చోటు చేసుకుంది..

అందం కోసం పాము రక్తం తాగే ఊరు..!

అందం కోసం పాము రక్తం తాగే ఊరు..!

అందంగా కనించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో ఫార్ములా ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా మగువలు ఎన్నో రకాలుగా సౌందర్య పోషణకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.. cobra blood for beauty

Free Coaching for UPSC Civils 2025: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఉచిత కోచింగ్‌.. ఏప్రిల్ 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Free Coaching for UPSC Civils 2025: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఉచిత కోచింగ్‌.. ఏప్రిల్ 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ప్రతిష్టాత్మక యూపీఎస్సీ-సీశాట్‌ 2025 పరీక్ష కోసం ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్‌ స్టడీ సర్కిల్‌, మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ మెదక్‌ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి జెమ్లానాయక్‌ బుధవారం (మార్చి 27) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన కింద మొత్తం వంద మంది మైనార్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మొత్తం సీట్లలో..

Andhra Pradesh: ఏప్రిల్‌ నెలలో ఆలస్యంగా పింఛన్‌.. ఏపీలో పింఛన్లపై సెర్ప్ కీలక ఆదేశాలు! కారణం ఇదే!

Andhra Pradesh: ఏప్రిల్‌ నెలలో ఆలస్యంగా పింఛన్‌.. ఏపీలో పింఛన్లపై సెర్ప్ కీలక ఆదేశాలు! కారణం ఇదే!

ప్రతి నెలా ఒకటో తారీఖున ఠంఛన్‌గా ఇచ్చే పింఛన్లు వచ్చే నెలలో ఆలస్యం కానున్నాయి. ఏప్రిల్‌ నెలలో పింఛన్ల పంపిణీ ఒకటో తారీఖున కాకుండా 3వ తేదీ నుంచి రాష్ట్ర సర్కార్ పంపిణీ చేయనుంది. మార్చి నెలతో ముగుస్తోన్న ఆర్థిక సంవత్సరంతో పాటు వరుస బ్యాంకు సెలవుల కారణంగానే ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల డీఆర్‌డీఏ పీడీలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు..

DSC 2024: టెట్‌ అభ్యర్ధులకు మరో బిగ్‌షాక్‌.. ఓపెన్‌ స్కూల్‌ చదివితే డీఎస్సీకి నో ఛాన్స్‌! టెట్‌కు కూడా అనర్హులే..

DSC 2024: టెట్‌ అభ్యర్ధులకు మరో బిగ్‌షాక్‌.. ఓపెన్‌ స్కూల్‌ చదివితే డీఎస్సీకి నో ఛాన్స్‌! టెట్‌కు కూడా అనర్హులే..

తెలంగాణలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌, టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర సర్కార్ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఓపెన్‌ స్కూల్‌ విధానంలో బీఈడీ కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. వీళ్లు గతంలో నిర్వహించిన టెట్‌ పరీక్షలో..

Maldives-China: మాల్దీవులకు చైనా నీటి సాయం.. టిబెట్‌ నుంచి 1500 టన్నుల నీరు చేరవేసిన డ్రాగన్‌

Maldives-China: మాల్దీవులకు చైనా నీటి సాయం.. టిబెట్‌ నుంచి 1500 టన్నుల నీరు చేరవేసిన డ్రాగన్‌

భారత్‌తో వివాదం తర్వాత మాల్దీవులకు చైనా మరింత దగ్గరైంది. మాల్దీవులకు అన్నివిధాలా సాయం చేసేందుకు డ్రాగన్‌ కంట్రీ సిద్ధమైంది. తాజాగా మాల్దీవుల్లో నీటి కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశానికి 1500 టన్నుల తాగునీరును చైనా అందజేసింది. చైనా ఆధీనంలో ఉన్న టిబెట్‌లోని హిమనీ నదాల నుంచి చైనా వీటిని సేకరించి మాల్దీవులకు పంపించింది. టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌ ఛైర్మన్‌ యాన్‌ జిన్హాయ్‌ మాల్దీవుల్లో..