నేపాల్లో విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు మృతి
నేపాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. సింధూపాల్చౌక్ జిల్లాలోని
Nepal Landslides News: నేపాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. సింధూపాల్చౌక్ జిల్లాలోని బిర్హాబిసి గ్రామాణ మున్సిపాలిటీ-7లో గత రాత్రి కొండచరియలు విరిగిపడగా.. మరో 25 మందికి పైగా గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని, 9 ఇళ్లు మట్టి కింద కూరుకుపోయానని మున్సిపాలిటీ ఛైర్మన్ నిబ్ ఫిన్జో షెర్ఫా వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మరోవైపు రంగంలోకి దిగిన నేపాల్ ఆర్మీ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు.
Read More:
షారూక్-అట్లీ మూవీ.. హీరోయిన్గా కింగ్ఖాన్ లక్కీ గర్ల్!
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. రాష్ట్రాలకు కొత్తమార్గదర్శకాలు