విమాన ప్రయాణికులకూ క్వారంటైన్.. అస్సాం మంత్రి హిమంత క్లారిటీ

విమాన ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి చెబుతుండగా అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం ఆయనతో విభేదిస్తున్నారు. విమాన ప్రయాణికులకూ క్వారంటైన్ అవసరమే అంటున్నారు. విమానంలో వచ్చినా, రైలు లేదా బస్సులో వచ్చినా వారిని క్వారంటైన్ చేయాల్సిందే అన్నారాయన. ఇదే విధానాన్ని తమ ప్రభుత్వం పాటిస్తోందని ఆయన చెప్పారు. విమాన ప్రయాణికులకు సైతం 14 రోజుల క్వారంటైన్ అవసరమని, అయితే […]

విమాన ప్రయాణికులకూ క్వారంటైన్.. అస్సాం మంత్రి హిమంత క్లారిటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 21, 2020 | 8:05 PM

విమాన ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి చెబుతుండగా అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం ఆయనతో విభేదిస్తున్నారు. విమాన ప్రయాణికులకూ క్వారంటైన్ అవసరమే అంటున్నారు. విమానంలో వచ్చినా, రైలు లేదా బస్సులో వచ్చినా వారిని క్వారంటైన్ చేయాల్సిందే అన్నారాయన. ఇదే విధానాన్ని తమ ప్రభుత్వం పాటిస్తోందని ఆయన చెప్పారు. విమాన ప్రయాణికులకు సైతం 14 రోజుల క్వారంటైన్ అవసరమని, అయితే విమాన సిబ్బందికి మినహాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సిబ్బందిలో ఎవరికైనా స్వల్ప కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నప్పటికీ ఫరవాలేదు సుమా అని వ్యాఖ్యానించారు. అస్సాంలో 199 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. 54 మంది రోగులు కోలుకున్నారు. నలుగురు మరణించారు. అయినప్పటికీ అస్సాం ప్రభుత్వం మాత్రం విమాన ప్రయాణికులను కూడా వదిలేది లేదని, వారికి కూడా పద్నాలుగు రోజుల క్వారంటైన్ అవసరమేనని నొక్కి చెబుతోంది.

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు