చైనా బోర్డర్ లో ఇక నిరంతర ‘డ్రోన్’ నిఘా

భారత-చైనా మధ్య బోర్డర్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత రక్షణ, పరిశోధన అభివృధ్ది సంస్థ (డీ ఆర్డీఓ) అత్యంత ఆధునికమైన 'భారత్' అనే డ్రోన్ ని రూపొందించింది. దీన్ని భారత సైన్యానికి అప్పగించనున్నారు. లడాఖ్ తూర్పు ప్రాంతాల్లో..

చైనా బోర్డర్ లో ఇక నిరంతర 'డ్రోన్' నిఘా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 22, 2020 | 12:02 PM

భారత-చైనా మధ్య బోర్డర్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత రక్షణ, పరిశోధన అభివృధ్ది సంస్థ (డీ ఆర్డీఓ) అత్యంత ఆధునికమైన ‘భారత్’ అనే డ్రోన్ ని రూపొందించింది. దీన్ని భారత సైన్యానికి అప్పగించనున్నారు. లడాఖ్ తూర్పు ప్రాంతాల్లో సరిహద్దు నియంత్రణ రేఖ పొడవునా ఎత్తయిన ప్రదేశాల్లో నిఘా పెట్టేందుకు ఈ డ్రోన్ ని ఉపయోగిస్తారని సైనిక వర్గాలు తెలిపాయి. అత్యంత శీతల పరిస్థితుల్లో కూడా పని చేయగల ఈ సాధనం అతి తేలికైనది. ఈ పవర్ ఫుల్ డ్రోన్ మన రక్షణ వర్గాలకు ఎంతో తోడ్పడుతుందని, మిత్రులను, శత్రువులను కూడా కనిపెట్టగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇందులో ఉందని డీ ఆర్ డీ ఓ అధికారులు తెలిపారు. తన మిషన్ సమయంలో ఇది రియల్ టైం వీడియో ట్రాంస్ మిషన్లను అందజేయగలదని వారు చెప్పారు. దీని ఉనికిని రాడార్ సైతం కనిపెట్టజాలదని వారు పేర్కొన్నారు.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు