Ardhashathabdam Teaser: ‘యుద్ధమే ధర్మం కానప్పుడు.. ధర్మ యుద్ధాలు ఎక్కడివి’… ఆసక్తికరంగా ‘అర్థ శతాబ్ధం’ టీజర్..

Ardhashathabdam Teaser Out: ఇటీవల టాలీవుడ్‌లో సీరియస్ కథాంశాలతో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కొత్త దర్శకులు వెండి తెరకు ఎంట్రీ ఇస్తూ.. వినూత్న కథాంశంతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలను ఇష్టపడుతున్నారు. ఇలాంటి ఒక..

Ardhashathabdam Teaser: ‘యుద్ధమే ధర్మం కానప్పుడు.. ధర్మ యుద్ధాలు ఎక్కడివి’... ఆసక్తికరంగా ‘అర్థ శతాబ్ధం’ టీజర్..
Follow us

|

Updated on: Jan 27, 2021 | 4:23 PM

Ardhashathabdam Teaser Out: ఇటీవల టాలీవుడ్‌లో సీరియస్ కథాంశాలతో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కొత్త దర్శకులు వెండి తెరకు ఎంట్రీ ఇస్తూ.. వినూత్న కథాంశంతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలను ఇష్టపడుతున్నారు. ఇలాంటి ఒక సీరియస్ కథాంశంతోనే వస్తుంది ‘అర్థ శతాబ్ధం’ అనే సినిమా. కేరాఫ్ కంచెరపాలెం చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకున్న కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అర్థ శతాబ్ధం’. రవింద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా సీరియస్ కథాంశంతో తెరకెక్కుతోంది. రవింద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. టీజర్‌లో వచ్చే ‘న్యాయం.. ధ‌ర్మం అవుతుంది కానీ ధ‌ర్మం.. ఎల్లప్పుడూ న్యాయం కాదు. యుద్ధమే ధ‌ర్మం కాన‌ప్పుడు ధ‌ర్మయుద్దాలెక్కడివి..ఈ స్వతంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో. ఈ విశాల భారతానికి అఖండ రాజ్యం’ అని సాగే బ్యాక్ డ్రాప్ వాయిస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక టీజర్‌లో కనిపిస్తోన్న కొన్ని సన్నివేశాలు సినిమా కాంట్రవర్సీకి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేయడం విశేషం.

Also Read: గెస్ట్ రోల్ చేయాలంటే రెమ్యునరేషన్ భారీగా ఇవ్వాల్సిందే.. హీరోయిన్ డిమాండ్.. ఓకే చెప్పిన మేకర్స్..

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు