నేడు లాసెట్ ఫలితాల విడుదల
ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ లాసెట్ 2019 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. అమరావతిలో మధ్యాహ్నం 12 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు, లాసెట్ చైర్మన్ రహ్మతుల్లా ఫలితాలను ప్రకటిస్తారని లాసెట్ కన్వీనర్ విజయకుమార్ తెలిపారు. కాగా ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్ పరీక్షకు 11,492 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,804 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ లాసెట్ 2019 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. అమరావతిలో మధ్యాహ్నం 12 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు, లాసెట్ చైర్మన్ రహ్మతుల్లా ఫలితాలను ప్రకటిస్తారని లాసెట్ కన్వీనర్ విజయకుమార్ తెలిపారు. కాగా ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్ పరీక్షకు 11,492 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,804 సీట్లు అందుబాటులో ఉన్నాయి.