స్పీకర్ల సదస్సుకు హాజరైన రాష్ట్రపతి.. ఉపరాష్ట్రపతి, శాసన వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై తమ్మినేని కీలకోపన్యాసం

గుజరాత్ లో నిర్వహిస్తోన్న 80వ స్పీకర్ల సదస్సులో పాల్గొన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఇతర రాష్ట్రాల స్పీకర్లు హాజరైన ఈ సమావేశంలో తమ్మినేని.. శాసన వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై ప్రసంగించారు. శాసనవ్యవస్థకు రాజ్యాంగం నిర్దిష్టమైన అధికారాలు ఇచ్చింది.. కానీ ఈ మధ్య న్యాయస్థానాలు పదేపదే జోక్యం చేసుకుంటున్నాయి అని తమ్మినేని అభిప్రాయపడ్డారు. శాసనసభ, శాసనమండలి చట్టాలను చేస్తాయి.. తరచు న్యాయస్థానాలు శాసన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం అవాంఛనీయం […]

స్పీకర్ల సదస్సుకు హాజరైన రాష్ట్రపతి.. ఉపరాష్ట్రపతి, శాసన వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై తమ్మినేని కీలకోపన్యాసం
Follow us

|

Updated on: Nov 25, 2020 | 9:34 PM

గుజరాత్ లో నిర్వహిస్తోన్న 80వ స్పీకర్ల సదస్సులో పాల్గొన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఇతర రాష్ట్రాల స్పీకర్లు హాజరైన ఈ సమావేశంలో తమ్మినేని.. శాసన వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై ప్రసంగించారు. శాసనవ్యవస్థకు రాజ్యాంగం నిర్దిష్టమైన అధికారాలు ఇచ్చింది.. కానీ ఈ మధ్య న్యాయస్థానాలు పదేపదే జోక్యం చేసుకుంటున్నాయి అని తమ్మినేని అభిప్రాయపడ్డారు. శాసనసభ, శాసనమండలి చట్టాలను చేస్తాయి.. తరచు న్యాయస్థానాలు శాసన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం అవాంఛనీయం అని ఆయన చెప్పారు.

న్యాయస్థానాలు పోరాట ధోరణితో జోక్యం చేసుకుంటున్నాయన్నారు. ఏపీ అసెంబ్లీ, మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు చేశాం.. కానీ కోర్టులు ఆ బిల్లుల అమలుకు ఆటంకం కల్పించాయి.. రాజకీయ దురుద్దేశంతో ఈ అంశంలో పిటిషన్లు దాఖలయ్యాయి.. కోర్టులు అలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..