AP SEC Nimmagadda: శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్యటన.. షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేశ్ కుమార్  రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పర్యటించనున్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది. 

AP SEC Nimmagadda: శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్యటన.. షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి
Follow us

|

Updated on: Jan 28, 2021 | 6:17 PM

AP SEC Nimmagadda: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేశ్ కుమార్  రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పర్యటించనున్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది.  ఈ క్రమంలో జిల్లా అధికారులతో నిమ్మగడ్డ సమీక్షలు జరపనున్నారు. శుక్రవారం ఉదయం 7.40 గంటలకు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకుంటారు.  అనంతరం ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై  మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.  సమీక్ష అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎస్​ఈసీ నిమ్మగడ్డ కర్నూలు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు కర్నూలు చేరుకోనున్న ఆయన..6 గంటల నుంచి  7.30 గంటల వరకు జిల్లా అధికారులతో  సమీక్ష జరపనున్నారు. సమీక్ష ముగిసిన తర్వాత రాత్రి కర్నూలులోనే బస చేయనున్నారు.

శనివారం ఉదయం  6 గంటలకు కర్నూలు నుంచి కడప బయలుదేరనున్న ఎస్ఈసీ..ఉదయం  9  గంటల నుంచి  10 గంటల వరకు జిల్లా అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరపనున్నారు. అనంతరం 11.30 గంటలకు కడప నుంచి బయలుదేరి  12.20 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు.

Also Read:

Madanapalle murders: అలేఖ్య తన పేరును ఆ రోజున ‘మోహిని’గా మార్చుకుంది.. విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు

Fact-Check: ప్రతి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందే.. ఆ కాలేజ్ సర్కులర్ వైరల్.. అది నిజమేనా..?

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు