సీఎం మీద మతమార్పిడి ఆరోపణలు చేయడం దారుణం.. జగన్మోహన్ రెడ్డి అప్పుడే డిసైడయ్యారన్న మంత్రి కొడాలి నాని

కృష్ణానది కరకట్టమీద గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమంగా నిర్మించిన ప్రజా వేదికని కూల్చినప్పుడే, పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని..

సీఎం మీద మతమార్పిడి ఆరోపణలు చేయడం దారుణం.. జగన్మోహన్ రెడ్డి అప్పుడే డిసైడయ్యారన్న మంత్రి కొడాలి నాని
Follow us

|

Updated on: Jan 07, 2021 | 7:47 PM

కృష్ణానది కరకట్టమీద గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమంగా నిర్మించిన ప్రజా వేదికని కూల్చినప్పుడే, పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని సీఎం జగన్‌ డిసైడ్ అయ్యారని మంత్రి కొడాలి నాని చెప్పారు. గన్నవరంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నానితో పాటు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళలకు ఇళ్లపట్టాలు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలమంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామన్నారు.

ప్రజల ఆశీస్సులతో జగన్‌ 30ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండిపోతారన్న భయంతోనే… ఆలయాలను ధ్వంసం చేస్తూ చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని నాని ఆరోపించారు. తన రక్తసంబంధీకుల ఆచార వ్యవహారాలను గౌరవించే ముఖ్యమంత్రిపై..మతమార్పిడి ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రినేమీ చేయలేరన్నారు కొడాలి నాని.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు