చంద్రబాబు రాష్ట్రం పైకి దొంగలను వదిలారు, టీడీపీ తుడిచిపెట్టుకుపోతోందన్న భయంతోనే కుట్ర : మంత్రి బాలినేని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రం పైకి దొంగలను వదిలాడని, వీళ్లు దేవుడి విగ్రహాలను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని..

చంద్రబాబు రాష్ట్రం పైకి దొంగలను వదిలారు, టీడీపీ తుడిచిపెట్టుకుపోతోందన్న భయంతోనే కుట్ర : మంత్రి బాలినేని
Follow us

|

Updated on: Jan 10, 2021 | 3:31 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రం పైకి దొంగలను వదిలాడని, వీళ్లు దేవుడి విగ్రహాలను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందన్న భయంతో ఏదో ఒకటి చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. టీడీపీ నేతలంతా వైసీపీలోకి వస్తుండడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని.. అందుకే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాడని మంత్రి విమర్శించారు.

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంటే, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్లు జారీ చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని బాలినేని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేస్తున్నారని.. ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని బాలినేని చెప్పుకొచ్చారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!