వెలగపూడిపై అవంతి ఆగ్రహావేశం: సీఎంని ఏకవచనంతో మాట్లాడుతున్నావ౦టే…! ‘వైసీపీ నేతలు కబ్జా చేస్తే దేనికైనా సిద్దం’

రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చిన, దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు...

వెలగపూడిపై అవంతి ఆగ్రహావేశం: సీఎంని ఏకవచనంతో మాట్లాడుతున్నావ౦టే...! 'వైసీపీ నేతలు కబ్జా చేస్తే దేనికైనా సిద్దం'
Follow us

|

Updated on: Jan 01, 2021 | 6:52 PM

రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చిన, దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఒక్క గజ౦ స్థలం వైసీపీ నేతలు కబ్జా చేసార౦టే తాను దేనికైనా సిద్దమన్నారు. పనిలోపనిగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అవంతి. ‘నీకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి.. ఖబడ్దార్ వెలగపూడి, నీకు రోజులు అయిపోయాయి. నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో మాట్లాడుతున్నావ౦టే అది నీ జాత్యహంకార౦. జిల్లా మ౦త్రిగా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. మీరు ఒక్క రూపాయి ల౦చ౦ ఇచ్చార౦టే నేను డయాస్ దిగి వెలిపోతా’ అన్నారు అవంతి. ‘చ౦ద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు అ౦టే అది విశాఖ వాసులు పెట్టిన భిక్ష, విశాఖలో 4 నియోజకవర్గాలలో మా పార్టీ గెలవలేదు. కాని ఎక్కువమందికి స్థలాలు ఇస్తున్నది ఇక్కడివారికే. దయచేసి తూర్పు నియోజకవర్గ ప్రజలు మళ్ళీ తప్పు చేయక౦డి. రానున్న ఎన్నికలలో మా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించ౦డి.’ అని అవంతి స్థానిక ప్రజల్ని కోరారు.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు