సస్పెన్షన్​పై స్పందించిన ఏబీ వెంకటేశ్వరరావు…

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది  సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్నారు. గతంలో అదనపు డిజి (సిఐడి) గా, డైరెక్టర్ జనరల్ (ఇంటెలిజెన్స్) గా కూడా పనిచేశారు. వైయస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో […]

సస్పెన్షన్​పై స్పందించిన ఏబీ వెంకటేశ్వరరావు...
Follow us

|

Updated on: Feb 09, 2020 | 5:23 PM

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది  సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్నారు. గతంలో అదనపు డిజి (సిఐడి) గా, డైరెక్టర్ జనరల్ (ఇంటెలిజెన్స్) గా కూడా పనిచేశారు. వైయస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోకుండా విజయవాడను విడిచిపెట్టవద్దని ఆదేశించారు. రాష్ట్రానికి, దేశం భద్రతకు ముప్పుగా ఉన్న సంస్థతో  కాంట్రాక్టు ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఐపిఎస్ అధికారి అన్ని రూల్స్‌ను ఉల్లంఘించారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది . ప్రధానంగా ఇజ్రాయెల్ కంపెనీ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్‌తో ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణ నడుపుతోన్న ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

కాగా సస్పెన్షన్​పై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు.  సస్పెన్షన్ వల్ల మానసికంగా తనకి ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. తనపై, తన కుమారుడిపై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు