ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తు ఇటీవల జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 15ను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు సహేతుకంగా లేవని 23 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును అశ్రయించాయి. ఇక ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు ప్రభుత్వం ఫీజులను సరిగ్గా నిర్ణయించలేదని వాదించారు. విద్యాసంవత్సరం మొదట్లో నిర్ణయించాల్సిన ఫీజులను. చివరిలో నిర్ణయించడం సరికాదని వివరించారు. […]

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..
Follow us

|

Updated on: May 08, 2020 | 12:06 PM

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తు ఇటీవల జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 15ను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు సహేతుకంగా లేవని 23 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును అశ్రయించాయి. ఇక ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు ప్రభుత్వం ఫీజులను సరిగ్గా నిర్ణయించలేదని వాదించారు. విద్యాసంవత్సరం మొదట్లో నిర్ణయించాల్సిన ఫీజులను. చివరిలో నిర్ణయించడం సరికాదని వివరించారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ ఫీజులను మూడేళ్లకు ఒకసారి ఖరారు చేయాల్సి ఉందని.. ఈ విషయం గతంలోనే సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు.

కానీ కొత్తగా వచ్చిన కమీషన్ ఆ ఆదేశాలను బేఖాతర్ చేసి ఒక్క ఏడాదికి మాత్రమే ఫీజులు ఖరారు చేయడమేంటన్నారు. అటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు కాలేజీలను పరిశీలించిన తర్వాతే ఫీజులు నిర్ణయించామని వివరించారు. ఇక ఇద్దరి వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి పిటీషన్‌దారుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న జీవోను సస్పెండ్ చేశారు. అంతేకాక దీనిపై పూర్తీ వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు ఏపీహెచ్ఈఆర్ఎంసీ చైర్మన్‌ను ఆదేశించారు.

Read More:

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు