రైతులకు రూపాయి కూడా బకాయి ఉండొద్దు.. జగన్ ఆదేశం..
పేదల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా తీర్చాలని జగన్ స్పష్టం చేశారు.
Also Read: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో ఛాన్స్.. గడువు పొడిగింపు..!
ఇదిలా ఉంటే ఈ నెల 8వ తేదీ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు రూ. 54.6 కోట్లను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే సహకార షుగర్ ఫ్యాక్టరీలపై మరింత అధ్యయనం చేయాలని మంత్రులను, అధికారులను ఆదేశించిన జగన్.. ఆగష్టు 15లోగా నివేదికను సమర్పించాలని సూచించారు.
Also Read: