నాడు వైఎస్సార్, నేడు వైజేఆర్..!

చదువుకోవాలనే కోరిక మీది, చదివించే బాధ్యత నాది అని అన్నారు సీఎం జగన్. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పెనుమాక ప్రభుత్వ పాఠశాలలో ‘రాజన్న బడిబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం. జనవరి 26వ తేదీన అమ్మఒడికి శ్రీకారం చుట్టనున్నట్లు, ఈ పథకం కింద ప్రతీ ఏటా రూ.15 వేలు అందిస్తామని తెలిపారు. నాడు వైఎస్సార్ స్వయంగా ఏ విధంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారో.. అచ్చం అలాగే.. జగన్ కూడా చిన్నారులచేత అక్షరాభ్యాసం చేయించారు. 

నాడు వైఎస్సార్, నేడు వైజేఆర్..!
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2019 | 2:04 PM

చదువుకోవాలనే కోరిక మీది, చదివించే బాధ్యత నాది అని అన్నారు సీఎం జగన్. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పెనుమాక ప్రభుత్వ పాఠశాలలో ‘రాజన్న బడిబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం. జనవరి 26వ తేదీన అమ్మఒడికి శ్రీకారం చుట్టనున్నట్లు, ఈ పథకం కింద ప్రతీ ఏటా రూ.15 వేలు అందిస్తామని తెలిపారు. నాడు వైఎస్సార్ స్వయంగా ఏ విధంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారో.. అచ్చం అలాగే.. జగన్ కూడా చిన్నారులచేత అక్షరాభ్యాసం చేయించారు.