3న గుంటూరుకు రానున్న ఏపీ సీఎం

గుంటూరులో ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు. నగరంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

3న గుంటూరుకు రానున్న ఏపీ సీఎం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 01, 2019 | 4:48 PM

గుంటూరులో ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు. నగరంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.