AP CM Jagan Delhi Tour: ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.., రాత్రి 9 తర్వాత అమిత్ షాతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమైన ఆయన.. ఈరోజు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటి
Latest Videos
Latest News