రాజధాని రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్
రాజధాని రైతులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. అమరావతి నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పనులను కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని.. అంతేకాకుండా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని స్పష్టం చేశారు. ఇకపోతే రాజధాని నిర్మాణ పనులకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం.. రహదారుల డిజైన్ల ప్లానింగ్లో తప్పులు రాకుండా […]
రాజధాని రైతులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. అమరావతి నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పనులను కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని.. అంతేకాకుండా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని స్పష్టం చేశారు. ఇకపోతే రాజధాని నిర్మాణ పనులకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం.. రహదారుల డిజైన్ల ప్లానింగ్లో తప్పులు రాకుండా ఐఐటీల సలహాలు తీసుకోవాలని సూచించారు.
Chief Minister YS Jagan Mohan Reddy directed the officials to complete the works under CRDA as quickly as possible on a priority basis. At the review meeting the government has decided to develop the plots allotted to the farmers who have given their land for the capital city pic.twitter.com/cKz1ysqT0m
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 25, 2019